తెలుగు (Telugu): translationQuestions

Updated ? hours ago # views See on DCS Draft Material

John

John 1

John 1:1

ఆదిలో ఎవరు ఉన్నాడు?

ఆదిలో వాక్యం ఉన్నాడు.

వాక్యం ఏమిటి?

వాక్యమే దేవుడై ఉన్నాడు.

వాక్యం ఎవరితో ఉన్నాడు?

వాక్యం దేవునితో ఉన్నాడు.

John 1:2

వాక్యం ఎవరితో ఉన్నాడు?

వాక్యం దేవునితో ఉన్నాడు.

John 1:3

వాక్యం లేకుండా ఏదైనా తయారు చేయబడిందా?

సమస్తము ఆయన ద్వారానే చేయబడెను మరియు ఆయన లేకుండా ఏ ఒక్క వస్తువును చేయబడలేదు.

John 1:4-5

వాక్యంలో ఏముంది?

ఆయనలో జీవం ఉంది.

John 1:6

దేవుడు పంపిన మనిషి పేరు ఏమిటి?

అతని పేరు యోహాను.

John 1:7

యోహాను ఏమి చేయడానికి వచ్చాడు?

ఆయన ద్వారా అందరూ విశ్వసించేలా ఆయన వెలుగు గురించి సాక్ష్యమివ్వడానికి సాక్షిగా వచ్చాడు.

John 1:8

యోహాను సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వెలుగు లోకానికి తెలుసా లేదా స్వీకరించిందా?

యోహాను సాక్ష్యమివ్వడానికి వచ్చిన వెలుగు గురించి లోకానికి తెలియదు మరియు ఆ వెలుగు యొక్క సొంత మనుష్యులు ఆయనను స్వీకరించలేదు.

John 1:9

యోహాను సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వెలుగు లోకానికి తెలుసా లేదా స్వీకరించిందా?

యోహాను సాక్ష్యమివ్వడానికి వచ్చిన వెలుగు గురించి లోకానికి తెలియదు మరియు ఆ వెలుగు యొక్క సొంత మనుష్యులు ఆయనను స్వీకరించలేదు.

John 1:10

యోహాను సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వెలుగు లోకానికి తెలుసా లేదా స్వీకరించిందా?

యోహాను సాక్ష్యమివ్వడానికి వచ్చిన వెలుగు గురించి లోకానికి తెలియదు మరియు ఆ వెలుగు యొక్క సొంత మనుష్యులు ఆయనను స్వీకరించలేదు.

John 1:11

యోహాను సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వెలుగు లోకానికి తెలుసా లేదా స్వీకరించిందా?

యోహాను సాక్ష్యమివ్వడానికి వచ్చిన వెలుగు గురించి లోకానికి తెలియదు మరియు ఆ వెలుగు యొక్క సొంత మనుష్యులు ఆయనను స్వీకరించలేదు.

John 1:12

ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారి కోసం వెలుగు ఏం చేసింది?

ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అయ్యే హక్కును అయన అనుగ్రహించాడు.

John 1:13

ఆయన నామమందు విశ్వాసం ఉంచినవారు ఏవిధంగా దేవుని పిల్లలు అవుతారు?

వారు దేవుని చేత జన్మించడం ద్వారా దేవుని పిల్లలు అవుతారు.

John 1:14-15

తండ్రి నుండి వచ్చిన వాక్యం వంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా లేదా ఉన్నారా?

లేదు! తండ్రి నుండి వచ్చిన అద్వితీయుడైన వ్యక్తి వాక్యం మాత్రమే.

John 1:16

యోహాను సాక్ష్యమిచ్చిన ఈ పరిపూర్ణత నుండి మనం ఏమి పొందాము?

ఆయన పరిపూర్ణత నుండి మనందరికీ ఉచిత బహుమతి తరువాత ఉచిత బహుమతి పొందాము.

John 1:17

యేసు క్రీస్తు ద్వారా ఏమి వచ్చింది?

కృప మరియు సత్యం యేసు క్రీస్తు ద్వారా వచ్చాయి.

John 1:18-21

ఏ సమయంలోనైనా దేవుడిని ఎవరు చూశారు?

ఏ మానవుడూ దేవుణ్ణి ఎప్పుడూ చూడలేదు.

దేవుణ్ణి మనకు తెలియపరిచినది ఎవరు?

తండ్రి రొమ్మున ఉన్నవాడు ఆయనను మనకు తెలియపరచాడు.

John 1:22

యెరూషలేము నుండి యాజకులు మరియు లేవీయులు అడిగినప్పుడు యోహాను తాను ఎవరు అని చెప్పాడు?

అతడు చెప్పాడు, “ప్రవక్తయైన యెషయా చెప్పిన విధముగా "నేను 'ప్రభువు యొక్క మార్గము తిన్ననిదిగా చేయుడి,' అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక స్వరము."

John 1:23-28

యెరూషలేము నుండి యాజకులు మరియు లేవీయులు అడిగినప్పుడు యోహాను తాను ఎవరు అని చెప్పాడు?

అతడు చెప్పాడు, “ప్రవక్తయైన యెషయా చెప్పిన విధముగా "నేను 'ప్రభువు యొక్క మార్గము తిన్ననిదిగా చేయుడి,' అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక స్వరము."

John 1:29-30

యేసు తన దగ్గరకు రావడం చూసి యోహాను ఏమి చెప్పాడు?

అతడు చెప్పాడు, "చూడండి, లోకం యొక్క పాపాన్ని తొలగించే దేవుని గొర్రెపిల్ల అక్కడ ఉంది."

John 1:31

యోహాను నీళ్లతో ఎందుకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు?

అతడు నీళ్లతో బాప్తిస్మమిచ్చుటకు వచ్చాడు, తద్వారా లోక పాపమును తీసివేసే దేవుని గొఱ్ఱెపిల్ల అయిన యేసు ఇశ్రాయేలీయులకు బయలుపరచ బడ్డాడు.

John 1:32

యేసు దేవుని కుమారుడని యోహానుకు వెల్లడించిన సూచన ఏమిటి?

'ఎవని మీద ఆత్మ దిగిరావడం మరియు ఆయన మీద నిలిచి యుండడం యోహాను చూస్తాడో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మము ఇచ్చువాడు' అనదే సూచన.

John 1:33-36

యేసు దేవుని కుమారుడని యోహానుకు వెల్లడించిన సూచన ఏమిటి?

'ఎవని మీద ఆత్మ దిగిరావడం మరియు ఆయన మీద నిలిచి యుండడం యోహాను చూస్తాడో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మము ఇచ్చువాడు' అనదే సూచన.

John 1:37-39

యోహాను యేసును "దేవుని గొఱ్ఱెపిల్ల" అని పిలవడం వినిన యోహాను శిష్యులు ఇద్దరు ఏమి చేసారు?

వారు యేసును వెంబడించారు.

John 1:40

యోహాను మాట్లాడటం విని యేసును అనుసరించిన ఇద్దరిలో ఒకరి పేరేమిటి?

ఇద్దరిలో ఒకరి పేరు అంద్రెయ.

John 1:41

యేసు గురించి అంద్రెయ తన సోదరుడు సీమోనుకు ఏమి చెప్పాడు?

అంద్రెయ సీమోనుతో, “మేము మెస్సీయను కనుగొన్నాము” అని చెప్పాడు.

John 1:42-43

సీమోనును ఏమని పిలుస్తారని యేసు చెప్పాడు?

సీమోనును "కేఫా" అని పిలుస్తారని యేసు చెప్పాడు (దీని అర్థం 'పేతురు').

John 1:44-48

అంద్రెయ మరియు పేతురు నగరం ఏమిటి?

అంద్రెయ మరియు పేతురుల నగరం బెత్సయిదా.

John 1:49-50

యేసు గురించి నతానియేలు ఏమి చెప్పాడు?

నతానియేలు, “రబ్బీ, నీవు దేవుని కుమారుడివి! నువ్వు ఇశ్రాయేలు రాజువి.”

John 1:51

నతానియేలు ఏమి చూస్తాడని యేసు చెప్పాడు?

ఆకాశము తెరవబడుట, దేవుని దూతలందరు మనుష్యకుమారునిపైకి ఎక్కి దిగుటను అతడు చూస్తాడని యేసు నతానియేలుతో చెప్పాడు.

John 2

John 2:1

గలిలీలోని కానాలో జరిగిన వివాహంలో ఎవరు ఉన్నారు?

గలిలయలోని కానాలో జరిగిన వివాహం వద్ద యేసు, ఆయన తల్లి మరియు ఆయన శిష్యులు ఉన్నారు.

John 2:2

గలిలీలోని కానాలో జరిగిన వివాహంలో ఎవరు ఉన్నారు?

గలిలయలోని కానాలో జరిగిన వివాహం వద్ద యేసు, ఆయన తల్లి మరియు ఆయన శిష్యులు ఉన్నారు.

John 2:3

యేసు తల్లి, “వారికి ద్రాక్షారసం లేదు” అని ఎందుకు చెప్పింది?

ఆమె యేసుతో ఈ విషయం చెప్పింది, ఎందుకంటే ఆయన పరిస్థితి గురించి ఏదైనా చేస్తాడని ఆమె ఎదురుచూసింది.

John 2:4

యేసు తల్లి, “వారికి ద్రాక్షారసం లేదు” అని ఎందుకు చెప్పింది?

ఆమె యేసుతో ఈ విషయం చెప్పింది, ఎందుకంటే ఆయన పరిస్థితి గురించి ఏదైనా చేస్తాడని ఆమె ఎదురుచూసింది.

John 2:5-6

యేసు తల్లి, “వారికి ద్రాక్షారసం లేదు” అని ఎందుకు చెప్పింది?

ఆమె యేసుతో ఈ విషయం చెప్పింది, ఎందుకంటే ఆయన పరిస్థితి గురించి ఏదైనా చేస్తాడని ఆమె ఎదురుచూసింది.

John 2:7

ఏ రెండు పనులు చేయమని యేసు సేవకులకు చెప్పాడు?

ముందుగా నీటి బానలలో నీళ్లు నింపమని చెప్పాడు. అప్పుడు “నీళ్లలో” కొంత భాగాన్ని విందు ప్రధాని వద్దకు తీసుకెళ్లమని ఆయన సేవకులకు చెప్పాడు.

John 2:8-9

ఏ రెండు పనులు చేయమని యేసు సేవకులకు చెప్పాడు?

ముందుగా నీటి బానలలో నీళ్లు నింపమని చెప్పాడు. అప్పుడు “నీళ్లలో” కొంత భాగాన్ని విందు ప్రధాని వద్దకు తీసుకెళ్లమని ఆయన సేవకులకు చెప్పాడు.

John 2:10

ద్రాక్షారసముగాగా మారిన నీటిని రుచి చూసిన తరువాత విందు ప్రధాని ఏమి చెప్పాడు?

విందు ప్రధాని ఇలా అన్నాడు, “"ప్రతి మనుష్యుడు మొదట మంచి ద్రాక్షారసమును పంచుతాడు, మరియు వారు మత్తుగా మారినప్పుడు చవుకైన ద్రాక్షారసము ఇస్తాడు, అయితే నీవు ఇప్పటి వరకు మంచి ద్రాక్షారసము ఉంచావు.”

John 2:11-13

ఈ ఆశ్చర్య కరమైన సూచక క్రియను చూసిన యేసు శిష్యుల స్పందన ఏమిటి?

యేసు శిష్యులు యేసును విశ్వసించారు.

John 2:14

యేసు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏమి కనుగొన్నాడు?

డబ్బు మార్చేవారిని మరియు ఎద్దులు, గొర్రెలు మరియు పావురాలను విక్రయించేవారిని ఆయన కనుగొన్నాడు.

John 2:15

అమ్మేవారికి మరియు డబ్బు మార్చేవారికి యేసు ఏమి చేసాడు?

త్రాళ్ల నుండి ఒక కొరడా చేసి, గొఱ్ఱెలను మరియు ఎడ్లను వాటిని అన్నిటినీ ఆయన దేవాలయములో నుండి వెలుపలికి తోలివేసాడు మరియు డబ్బును మార్చువారి నాణెములను ఆయన చెల్లాచెదుర చేసాడు మరియు వారి బల్లలు పడద్రోసాడు.

John 2:16-17

పావురం అమ్మేవారితో యేసు ఏమి చెప్పాడు?

పావురములు అమ్మువారితో, ఆయన చెప్పాడు, "ఈ వస్తువులను ఇక్కడ నుండి తీసివెయ్యండి. నా తండ్రి యొక్క యిల్లు వ్యాపారము యొక్క ఇల్లుగా చేయ వద్దు.

John 2:18

దేవాలయంలో యేసు చేసిన చర్యలకు యూదు అధికారులు ఏవిధంగా స్పందించారు?

అప్పుడు యూదులు స్పందించారు మరియు ఆయనకు చెప్పారు, "నీవు ఈ సంగతులు చేయుచున్నావు కనుక యే సూచక క్రియను మాకు చూపెదవు"

John 2:19-20

యూదు అధికారులకు యేసు ఏవిధంగా సమాధానమిచ్చాడు?

యేసు జవాబిచ్చాడు మరియు వారికి చెప్పాడు, "ఈ దేవాలయమును నాశనం చెయ్యండి, మరియు మూడు దినములలో నేను దానిని పైకి లేపుదును.”

John 2:21-22

యేసు ఏ ఆలయాన్ని సూచిస్తున్నాడు?

యేసు తన దేహం యొక్క దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు.

John 2:23

చాలామంది యేసు నామాన్ని ఎందుకు విశ్వసించారు?

ఆయన చేస్తున్న సూచకక్రియలను చూచి ఆయన నామములో విశ్వాసముంచారు.

John 2:24

యేసు తానే తన్ను మనుష్యుల చేతిలో ఉంచు కొనలేదు?

ఆయన తన్ను తాను మనుష్యుల చేతిలో ఉంచు కొనలేదు ఎందుకంటే ఆయన మనుష్యులు అందరిని యెరుగును, ఎందుకంటే ఎవడును మనుష్యుని గురించి ఆయనకు సాక్ష్యమియ్య వలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన తానే మనిషిలో ఉన్నదానిని యెరుగును.

John 2:25

యేసు తానే తన్ను మనుష్యుల చేతిలో ఉంచు కొనలేదు?

ఆయన తన్ను తాను మనుష్యుల చేతిలో ఉంచు కొనలేదు ఎందుకంటే ఆయన మనుష్యులు అందరిని యెరుగును, ఎందుకంటే ఎవడును మనుష్యుని గురించి ఆయనకు సాక్ష్యమియ్య వలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన తానే మనిషిలో ఉన్నదానిని యెరుగును.

John 3

John 3:1

నికోదేము ఎవరు?

నికోదేము ఒక పరిసయ్యుడు, యూదుల సభ సభ్యుడు.

John 3:2

నికోదేము యేసుకు ఏమి సాక్ష్యమిచ్చాడు?

నికోదేము యేసుతో చెప్పాడు, “రబ్బీ, నీవు దేవుని నుండి ఒక బోధకుడి వలే వచ్చావు అని మేము యెరుగుదుము, ఎందుకంటే దేవుడు అతనితో ఉంటే తప్పించి నీవు చేయుచున్న ఈ సూచకక్రియలు చెయ్యడానికి ఎవడును సమర్ధుడు కాడు."

John 3:3

నికోదేమును కలవరపరిచిన మరియు విభ్రాంత పరచేలా యేసు నికోదేముతో ఏమి చెప్పాడు?

దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే తిరిగి జన్మించ వలసి ఉందని యేసు నికోదేముతో చెప్పాడు.

John 3:4-9

నికోదేమును కలవరపరిచిన మరియు విభ్రాంత పరచేలా యేసు నికోదేముతో ఏమి చెప్పాడు?

దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే తిరిగి జన్మించ వలసి ఉందని యేసు నికోదేముతో చెప్పాడు.

యేసు ప్రకటనలు నికోదేమును కలవరపరిచాయని మరియు విభ్రాంతి పరచాయని మనకు తెలియపరచేలా ఎటువంటి ప్రశ్నలు నికోదేము యేసును అడిగాడు?

నికోదేము అన్నాడు, “ముసలివాడుగా ఉన్న ఒక మనుష్యుడు ఏ విధంగా జన్మించ గలడు? అతడు రెండవమారు తన తల్లి యొక్క గర్భములోనికి ప్రవేశించ లేడు మరియు జన్మించ లేడు, అతడు చెయ్యగలడా?”

John 3:10-12

యేసు నికోదేమును ఏవిధంగా గద్దించాడు?

అతను నికోదేమును గద్దించాడు, యేసు చెప్పాడు, "నీవు ఇశ్రాయేలు యొక్క బోధకుడివా మరియు నీవు ఇంకా ఈ సంగతులను అర్థం చేసుకోకుండా ఉన్నావా?”

John 3:13

పరలోకానికి ఆరోహనుడు అయినది ఎవరు?

పరలోకం నుండి దిగివచ్చిన మనుష్యకుమారుడు తప్ప మరెవరూ పరలోకానికి ఆరోహనుడు కాలేదు.

John 3:14

మనుష్యకుమారుడు ఎందుకు పైకి ఎత్తబడాలి?

ఆయనను విశ్వసించే వారందరూ నిత్య జీవం పొందేలా ఆయన పైకి ఎత్తబడాలి.

John 3:15

మనుష్యకుమారుడు ఎందుకు పైకి ఎత్తబడాలి?

ఆయనను విశ్వసించే వారందరూ నిత్య జీవం పొందేలా ఆయన పైకి ఎత్తబడాలి.

John 3:16

దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడని ఏవిధంగా చూపించాడు?

ఆయన తన అద్వితీయ కుమారుడిని ఇవ్వడం ద్వారా తన ప్రేమను చూపించాడు, ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకూడదు, అయితే శాశ్వత జీవితాన్ని పొందాలి.

John 3:17-18

లోకాన్ని తీర్పు తీర్చడానికి దేవుడు తన కుమారుడిని పంపాడా?

కాదు. దేవుడు తన కుమారుని పంపాడు, తద్వారా లోకం తన కుమారుని ద్వారా రక్షించబడాలి.

John 3:19

మనుష్యులు ఎందుకు తీర్పు కిందకు వస్తారు?

మనుష్యులు తీర్పు కిందకు వస్తారు ఎందుకంటే లోకములోనికి వెలుగు వచ్చెను, మరియు మనుష్యులు వెలుగుకు బదులు చీకటిని ప్రేమించారు, ఎందుకంటే వారి క్రియలు దుష్టమైనవి.

John 3:20

చెడు చేసే వారు వెలుగులోనికి ఎందుకు రారు?

చెడు చేసేవారు వెలుగును ద్వేషిస్తారు మరియు దానిలోనికి రారు, ఎందుకంటే వారు తమ పనులు బహిర్గతం చేయబడాలని కోరుకోరు.

John 3:21-29

సత్యాన్ని అభ్యసించే వారు వెలుగులోనికి ఎందుకు వస్తారు?

వారు వెలుగులోనికి వస్తారు తద్వారా తమ క్రియలను స్పష్టంగా చూడబడతాయి మరియు వారి క్రియలు దేవునికి విధేయతలోనికి తీసుకురాబడ్డాయని తెలియబడతాయి.

John 3:30-32

యోహాను పరిచర్యతో పోలిస్తే యేసు పరిచర్యలో ఏమి జరుగుతుందని యోహాను చెప్పాడు?

యోహాను అన్నాడు, "ఆయన హెచ్చావలెను, అయితే నేను తగ్గవలెను."

John 3:33-34

పైనుండి, పరలోకం నుండి వచ్చిన వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని అంగీకరించిన వారు ఏమి ధృవీకరించారు?

దేవుడు సత్యము అని వారు ధృవీకరించారు.

John 3:35

కుమారుని చేతికి తండ్రి ఏమి అనుగ్రహించాడు?

కుమారుని చేతికి తండ్రి సమస్తమును అనుగ్రహించాడు.

John 3:36

కుమారుడిని విశ్వసించిన వారు ఏమి కలిగియున్నారు?

వారు శాశ్వతమైన వెలుగును కలిగి యున్నారు.

కుమారునికి అవిధేయత చూపే వారికి ఏమి సంభవిస్తుంది?

వారు జీవాన్ని చూడరు, అయితే దేవుని ఉగ్రత వారిపై నిలిచి ఉంటుంది.

John 4

John 4:1

యేసు యూదయను విడిచి గలిలయకు ఎప్పుడు బయలుదేరాడు?

యోహాను కంటే ఎక్కువ మంది శిష్యులను సిద్ధపరచి తాను వారికి బాప్తిస్మం ఇస్తున్నాడని పరిసయ్యులు విన్నారని తెలుసుకున్న యేసు యూదయను విడిచిపెట్టి గలిలయకు వెళ్ళాడు.

John 4:2

యేసు యూదయను విడిచి గలిలయకు ఎప్పుడు బయలుదేరాడు?

యోహాను కంటే ఎక్కువ మంది శిష్యులను సిద్ధపరచి తాను వారికి బాప్తిస్మం ఇస్తున్నాడని పరిసయ్యులు విన్నారని తెలుసుకున్న యేసు యూదయను విడిచిపెట్టి గలిలయకు వెళ్ళాడు.

John 4:3-4

యేసు యూదయను విడిచి గలిలయకు ఎప్పుడు బయలుదేరాడు?

యోహాను కంటే ఎక్కువ మంది శిష్యులను సిద్ధపరచి తాను వారికి బాప్తిస్మం ఇస్తున్నాడని పరిసయ్యులు విన్నారని తెలుసుకున్న యేసు యూదయను విడిచిపెట్టి గలిలయకు వెళ్ళాడు.

John 4:5-6

యేసు గలిలయకు వెళ్ళు మార్గంలో ఎక్కడికి వచ్చాడు?

ఆయన సుఖారు అను సమరయ పట్టణానికి వచ్చాడు.

John 4:7

యేసు అక్కడ ఉన్నప్పుడు యాకోబు బావి వద్దకు ఎవరు వచ్చారు?

ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకొనుటకు అక్కడికి వచ్చింది.

యేసు మొదట సమరయ స్త్రీతో ఏమి చెప్పాడు?

ఆయన ఆమెతో, “నాకు త్రాగడానికి కొంచెం నీళ్ళు ఇవ్వు” అని అడిగాడు.

John 4:8

యేసు శిష్యులు ఎక్కడ ఉన్నారు?

వారు ఆహారం కొనడానికి పట్టణంలోనికి వెళ్లారు.

John 4:9

యేసు తనతో మాట్లాడినందుకు సమరయ స్త్రీ ఎందుకు ఆశ్చర్యపోయింది?

యూదులకు సమరయులతో ఎలాంటి సంబంధాలు లేని కారణంగా ఆమె ఆశ్చర్యపోయింది.

John 4:10

సంభాషణను దేవుని సంగతుల వైపుకు తిప్పడానికి యేసు ఏమి చెప్పాడు?

దేవుని యొక్క వరం మరియు ఆమెతో ఎవరు మాట్లాడుతున్నారో ఆమెకు తెలిసి ఉంటే, ఆమె అడిగేది మరియు అతను ఆమెకు జీవజలాన్ని ఇచ్చి ఉండేవాడని యేసు ఆమెకు చెప్పాడు.

John 4:11-13

యేసు వ్యాఖ్యల ఆధ్యాత్మిక స్వభావాన్ని ఆమె అర్థం చేసుకోలేదని సూచించడానికి స్త్రీ ఏ ప్రకటన చేస్తుంది?

ఆ స్త్రీ, “అయ్యా, మీ దగ్గర నీరు తోడుకోడానికి ఏమీ లేదు, బావి లోతుగా ఉంది. ఆ జీవజలం నీకు ఎక్కడ నుండి లభిస్తుంది?" అని జవాబిచ్చింది.

John 4:14

యేసు తాను ఇవ్వబోయే నీటి గురించి స్త్రీకి ఏమి చెప్పాడు?

తాను ఇచ్చే నీరు త్రాగేవారికి తిరిగి దాహం వేయదని, ఆ నీరు నిత్యజీవం లోనికి వచ్చే నీటి ఊటగా మారుతుందని యేసు ఆ స్త్రీకి చెప్పాడు.

John 4:15

యేసు తాను ఇవ్వబోయే నీటి గురించి స్త్రీకి ఏమి చెప్పాడు?

తాను ఇచ్చే నీరు త్రాగేవారికి తిరిగి దాహం వేయదని, ఆ నీరు నిత్యజీవం లోనికి వచ్చే నీటి ఊటగా మారుతుందని యేసు ఆ స్త్రీకి చెప్పాడు.

యేసు అందించే ఈ నీరు ఇప్పుడు ఆ స్త్రీకి ఎందుకు కోరుకుంటుంది?

ఆమెకు నీటిని కోరుకుంటుంది తద్వారా ఆమె దాహము గొనదు మరియు నీటిని తోడుకోవడానికి బావి వద్దకు రావలసిన అవసరం ఆమెకు ఉండదు.

John 4:16

యేసు అప్పుడు తన సంభాషణ సంగతిని మారుస్తున్నాడు, ఆయన ఆ స్త్రీకి ఏమి చెపుతున్నాడు?

యేసు ఆమెతో, “వెళ్ళు, నీ భర్తను పిలువు మరియు ఇక్కడికి రమ్ము” అని చెప్పాడు.

John 4:17

తన భర్తను పిలవమని యేసు చెప్పినప్పుడు ఆ స్త్రీ ఏవిధంగా సమాధానం చెప్పింది?

తనకు భర్త లేడని ఆ స్త్రీ యేసుతో చెప్పింది.

John 4:18-19

యేసు సహజమైన విధానాల చేత తాను తెలుసుకోలేని స్త్రీ కి సంబంధించిన వాటిని గురించి ఏమి చెప్పాడు?

ఆమెకు ఐదుగురు భర్తలు ఉన్నారు, మరియు ఇప్పుడు ఉన్న వ్యక్తి తన భర్త కాదని ఆయన ఆ స్త్రీ తో చెప్పాడు.

John 4:20-22

ఆరాధన కు సంబంధించి ఆ స్త్రీ ఏ వివాదాన్ని యేసు వద్దకు తీసుకొని వచ్చింది?

ఆరాధన చేయడానికి సరైన స్థలం ఎక్కడ ఉందనే దాని విషయంలో ఆమె వివాదాన్ని తీసుకొని వచ్చింది.

John 4:23

తండ్రి కోరుకునే ఆరాధకుల గురించి యేసు ఆ స్త్రీకి ఏమి చెప్పాడు?

దేవుడు ఆత్మయై ఉన్నాడు మరియు నిజమైన ఆరాధకులు దేవుణ్ణి ఆత్మలోనూ మరియు సత్యంలోనూ ఆరాధించాలి అని యేసు ఆమెతో చెప్పాడు.

John 4:24

తండ్రి కోరుకునే ఆరాధకుల గురించి యేసు ఆ స్త్రీకి ఏమి చెప్పాడు?

దేవుడు ఆత్మయై ఉన్నాడు మరియు నిజమైన ఆరాధకులు దేవుణ్ణి ఆత్మలోనూ మరియు సత్యంలోనూ ఆరాధించాలి అని యేసు ఆమెతో చెప్పాడు.

John 4:25

మెస్సీయ (క్రీస్తు) వచ్చినప్పుడు, ఆయన వారికి ప్రతి దానినీ చెపుతాడు అని యేసుకు ఆ స్త్రీ చెప్పినప్పుడు యేసు ఆమెకు ఏమి చెప్పాడు?

తానే మెస్సీయ (క్రీస్తు)ను అని యేసు ఆమెకు చెప్పాడు.

John 4:26-27

మెస్సీయ (క్రీస్తు) వచ్చినప్పుడు, ఆయన వారికి ప్రతి దానినీ చెపుతాడు అని యేసుకు ఆ స్త్రీ చెప్పినప్పుడు యేసు ఆమెకు ఏమి చెప్పాడు?

తానే మెస్సీయ (క్రీస్తు)ను అని యేసు ఆమెకు చెప్పాడు.

John 4:28

యేసుతో మాట్లాడిన తరువాత ఆ స్త్రీ ఏమి చేసింది?

ఆ స్త్రీ తన నీటి కుండను విడిచిపెట్టి, పట్టణానికి తిరిగి వెళ్లి, మనుష్యులతో ఇలా చెప్పింది: “నేను చేసిన పనులన్నీ నాకు చెప్పిన వ్యక్తిని చూడండి. ఈయన క్రీస్తు కాదా?

John 4:29

యేసుతో మాట్లాడిన తరువాత ఆ స్త్రీ ఏమి చేసింది?

ఆ స్త్రీ తన నీటి కుండను విడిచిపెట్టి, పట్టణానికి తిరిగి వెళ్లి, మనుష్యులతో ఇలా చెప్పింది: “నేను చేసిన పనులన్నీ నాకు చెప్పిన వ్యక్తిని చూడండి. ఈయన క్రీస్తు కాదా?

John 4:30-33

స్త్రీ చెప్పిన నివేదిక వినిన తరువాత పట్టణపు మనుష్యులు ఏమి చేసారు?

వారు పట్టణం విడిచి యేసు వద్దకు వచ్చారు.

John 4:34-35

తన ఆహారం ఏమిటి అని యేసు చెప్పాడు?

తనను పంపినవాని చిత్తం చేయడం మరియు ఆయన కార్యాన్ని సంపూర్తి పూర్తి చేయడం తన ఆహారం అని యేసు చెప్పాడు.

John 4:36-38

పంట కోతను కోయడం యొక్క ప్రయోజనం ఏమిటి?

కొత్త కోయువాడు వేతనాన్ని పొందుతాడు మరియు నిత్యజీవం కోసం ఫలాన్ని సమకూరుస్తాడు, తద్వారా విత్తేవాడు మరియు కోత కోయువాడు కలిసి సంతోషిస్తారు.

John 4:39-41

ఆ నగరంలో అనేకమంది సమరయులు యేసును ఎందుకు విశ్వసించారు?

ఆ స్త్రీ నివేదిక ఆ నగరంలోని అనేకమంది సమరయులు యేసును విశ్వసించేలా చేసింది.

John 4:42-44

ఆ సమరయులలో అనేకమంది యేసును గురించి ఏమి విశ్వసించారు?

యేసు నిజంగా లోక రక్షకుడని తమకు ఇప్పుడు తెలిసిందని వారు చెప్పారు.

John 4:45

యేసు గలిలయకు వచ్చినప్పుడు, గలీలయులు ఆయనను ఎందుకు స్వాగతించారు?

పండగ సమయంలో యెరూషలేములో ఆయన చేసిన కార్యములు అన్నిటినీ చూసిన కారణంగా వారు ఆయనకు స్వాగతం పలికారు.

John 4:46

యేసు యూదయను విడిచిపెట్టి, మరియు గలిలయకు తిరిగి వచ్చిన తరువాత, యేసు దగ్గరకు ఎవరి వచ్చారు మరియు ఏమి కోరాడు?

తన కుమారుడు అనారోగ్యంతో ఉన్న ఒక రాజ అధికారి యేసు దగ్గరకు వచ్చి, తన కుమారుని స్వస్థపరచమని వేడుకున్నాడు.

John 4:47

యేసు యూదయను విడిచిపెట్టి, మరియు గలిలయకు తిరిగి వచ్చిన తరువాత, యేసు దగ్గరకు ఎవరి వచ్చారు మరియు ఏమి కోరాడు?

తన కుమారుడు అనారోగ్యంతో ఉన్న ఒక రాజ అధికారి యేసు దగ్గరకు వచ్చి, తన కుమారుని స్వస్థపరచమని వేడుకున్నాడు.

John 4:48-49

సూచక క్రియలు మరియు అద్భుతాల గురించి యేసు రాజు అధికారికి ఏమి చెప్పాడు?

మనుష్యులు సూచక క్రియలను మరియు అద్భుతాలు చూస్తే తప్పించి విశ్వసించరని యేసు చెప్పాడు

John 4:50-52

యేసు ఆయన తో వెళ్లకుండా, “వెళ్ళు; నీ కుమారుడు జీవిస్తున్నాడు? అని చెప్పుడు ఆ శతాధిపతి ఏమి చేసాడు?

యేసు తనతో చెప్పిన మాటను నమ్మి ఆ శతాధిపతి తన దారిన వెళ్లాడు.

John 4:53-54

అనారోగ్యంతో ఉన్న పిల్లవాడి తండ్రికి తన కుమారుడు జీవించి ఉన్నాడని మరియు ముందు రోజు ఏడవ గంటకు జ్వరం అతనిని విడిచిపెట్టిందని, అదే గంటలో యేసు ఆయన తో “నీ కుమారుడు బ్రతికాడు” అని చెప్పిన తరువాత ఫలితం ఏమిటి?

ఫలితంగా శతాధిపతి మరియు ఆయన ఇంటి వారందరూ విశ్వసించారు.

John 5

John 5:2

యెరూషలేములోని గొర్రెల ద్వారము దగ్గర ఐదు పైకప్పుగల మంటపములు ఉన్న కోనేరు పేరు ఏమిటి?

ఆ కోనేరు బేతెస్ద అని పిలువబడింది.

John 5:3

బేతెస్దలో ఎవరు ఉన్నారు?

చాలా మంది అనారోగ్యంతో, గ్రుడ్డివారు, కుంటివారు లేదా పక్షవాతం ఉన్నవారు బేతెస్ద మంటపములో పడి ఉన్నారు.

John 5:4

బేతెస్దలో ఎవరు ఉన్నారు?

చాలా మంది అనారోగ్యంతో, గ్రుడ్డివారు, కుంటివారు లేదా పక్షవాతం ఉన్నవారు బేతెస్ద మంటపములో పడి ఉన్నారు.

John 5:5

బేతెస్ద వద్ద, “నీవు స్వస్థపడ గోరుచున్నావా?” అని యేసు ఎవరిని అడిగాడు.

38 సంవత్సరాలుగా బలహీనత వలన లేచి తిరగలేని, చాలా కాలంగా అక్కడ పడి ఉన్న వ్యక్తిని యేసు అడిగాడు.

John 5:6

బేతెస్ద వద్ద, “నీవు స్వస్థపడ గోరుచున్నావా?” అని యేసు ఎవరిని అడిగాడు.

38 సంవత్సరాలుగా బలహీనత వలన లేచి తిరగలేని, చాలా కాలంగా అక్కడ పడి ఉన్న మనుష్యుని యేసు అడిగాడు.

John 5:7

“నీవు స్వస్థపడ గోరుచున్నావా?” యేసు యొక్క ప్రశ్నకు జబ్బుపడిన మనుష్యుని యొక్క స్పందన ఏమిటి.

జబ్బుపడిన మనుష్యుడు జవాబిచ్చాడు, “అయ్యా, నీళ్ళు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు. నేను ప్రయత్నిస్తున్నప్పుడు, నా కంటే ముందుగా మరొకడు దిగుతాడు.

John 5:8

యేసు రోగితో, “లేచి, నీ పరుపు ఎత్తుకొని, మరియు నడువు” అని చెప్పినప్పుడు ఏమి జరిగింది?

వెంటనే ఆ మనుష్యుడు స్వస్థపర్చబడినాడు, తన పరుపును ఎత్తుకున్నాడు, మరియు నడిచాడు

John 5:9

యేసు రోగితో, “లేచి, నీ పరుపు ఎత్తుకొని, మరియు నడువు” అని చెప్పినప్పుడు ఏమి జరిగింది?

వెంటనే ఆ మనుష్యుడు స్వస్థపర్చబడినాడు, తన పరుపును ఎత్తుకున్నాడు, మరియు నడిచాడు

John 5:10-13

అనారోగ్యంతో ఉన్న మనుష్యుడు తన పరుపు (చాప)తో నడవడం చూసినప్పుడు ఇది యూదు నాయకులను ఎందుకు కలవరపరచింది?

ఇది ఒక విశ్రాంతిదినము అయినందున అది వారిని కలవరపరిచింది మరియు విశ్రాంతిదినమున తన పరుపును మోయడానికి ఆ మనుష్యునికి అనుమతి లేదని వారు చెప్పారు.

John 5:14

యేసు ఆలయములో అతనిని కనుగొన్న తరువాత తాను స్వస్థపరచిన రోగితో యేసు ఏమి చెప్పాడు?

యేసు అతనితో, “చూడుము, నీవు స్వస్థతనొందితివి! ఇకమీదట నీకు ఎదైనా కీడు జరగకుండా ఉండేందుకు పాపం చేయకుము,.”

John 5:15-16

పాపం చేయడం మానివేయ్యమని యేసు చెప్పిన తరువాత స్వస్థత పొందిన మనుష్యుడు ఏమి చేసాడు?

ఆ మనుష్యుడు వెళ్ళాడు మరియు తనను స్వస్థపరచినది యేసు అని యూదు నాయకులతో చెప్పాడు.

John 5:17

విశ్రాంతిదినమున ఈ పనులు (స్వస్థత) చేస్తున్నందున తనను హింసించిన యూదు నాయకులకు యేసు ఏవిధంగా స్పందించాడు?

యేసు వారితో చెప్పాడు, “నా తండ్రి ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు, నేను కూడా పని చేస్తున్నాను.”

John 5:18

యూదు నాయకులకు యేసు యొక్క ప్రకటన వారిని ఎందుకు యేసును చంపాలనిపించింది?

యేసు విశ్రాంతిదినమును (వారి మనస్సులలో) ఉల్లంఘించడము మాత్రమే కాకుండా, దేవుణ్ణి తన స్వంత తండ్రి అని కూడా పిలిచాడు, తనను తాను దేవునితో సమానం చేసుకోవడం వలన ఇది జరిగింది.

John 5:19

యేసు ఏమి చేసాడు?

తండ్రి క్రియ జరిగించున్నందున చూసి ఆయన చేసాడు.

John 5:20-21

యూదు నాయకులు ఆశ్చర్యపోయేలా తండ్రి ఏమి చేస్తాడు?

తండ్రి వీటి కంటే గొప్ప కార్యములను కుమారుడికి చూపిస్తాడు తద్వారా యూదు నాయకులు ఆశ్చర్యపోతారు.

John 5:22

తండ్రి కుమారునికి అన్ని తీర్పులు ఎందుకు ఇచ్చాడు?

తండ్రి కుమారునికి అన్ని తీర్పులను ఇచ్చాడు తద్వారా అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుడిని కూడా గౌరవిస్తారు.

John 5:23

తండ్రి కుమారునికి అన్ని తీర్పులు ఎందుకు ఇచ్చాడు?

తండ్రి కుమారునికి అన్ని తీర్పులను ఇచ్చాడు తద్వారా అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుడిని కూడా గౌరవిస్తారు.

కుమారుని గౌరవించని యెడల ఏమవుతుంది?

మీరు కుమారుడిని గౌరవించని యెడల, మీరు ఆయనను పంపిన తండ్రిని గౌరవించరు.

John 5:24-25

మీరు యేసు యొక్క మాటను నమ్మి, ఆయనను పంపిన తండ్రిని విశ్వసిస్తే ఏమి జరుగుతుంది?

అలాగైతే, మీకు నిత్యజీవం ఉంది మరియు మీరు శిక్షించబడరు, అయితే మరణం నుండి జీవములోనికి దాటి యున్నారు.

John 5:26-27

తండ్రి కుమారునికి జీవము గురించి ఏమి ఇచ్చాడు?

తండ్రి కుమారునికి తనలో జీవాన్ని కలిగి ఉండేటట్లు ఇచ్చాడు.

John 5:28

సమాధులలో ఉన్న వారందరూ తండ్రి యొక్క స్వరం విన్నప్పుడు ఏమి జరుగుతుంది?

వారు బయటకు వస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు ప్రవేశిస్తారు.

John 5:29

సమాధులలో ఉన్న వారందరూ తండ్రి యొక్క స్వరం విన్నప్పుడు ఏమి జరుగుతుంది?

వారు బయటకు వస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు ప్రవేశిస్తారు.

John 5:30-35

యేసు యొక్క తీర్పు ఎందుకు న్యాయమైనది?

ఆయన తీర్పు న్యాయమైనది, ఎందుకంటే ఆయన తన స్వంత చిత్తాన్ని కాదు, తనను పంపిన తండ్రి చిత్తాన్ని కోరుచున్నాడు.

John 5:36

యేసు తండ్రి నుండి పంపబడినాడని నిరూపించడానికి యోహాను యొక్క సాక్ష్యం కంటే గొప్పది ఏమిటి?

యేసు చేసిన కార్యములు ఆయన తండ్రి నుండి పంపబడినాడని సాక్ష్యమిస్తున్నాయి.

John 5:37-38

తండ్రి యొక్క స్వరాన్ని వినని వారు లేదా ఆయన రూపాన్ని ఏ సమయంలో చూడలేదు?

యూదు నాయకులు ఏ సమయంలోనూ ఆయన స్వరము వినలేదు లేదా అతని స్వరూపము చూడలేదు.

John 5:39-43

యూదు నాయకులు లేఖనాలను ఎందుకు శోధించారు?

ఎందుకనగా వాటిలో వారికి నిత్యజీవము ఉన్నది అని భావించి వాటిని వారు శోధించారు.

లేఖనాలు ఎవరి గురించి సాక్ష్యమిస్తున్నాయి?

లేఖనాలు యేసు గురించి సాక్ష్యమిస్తున్నాయి.

John 5:44

యూదు నాయకులు ఎవరి నుండి ప్రశంసలు పొందలేదు?

వారు ఏకైక దేవుని నుండి వచ్చే ప్రశంసలను కోరుకోలేదు.

John 5:45

తండ్రి ముందు యూదు నాయకులను ఎవరు నిందించబోతున్నారు?

మోషే యూదు నాయకులను తండ్రి ముందు నిందించబోతున్నాడు.

John 5:46

మోషేను విశ్వసిస్తే యూదు నాయకులు ఏమి చేస్తారని యేసు చెప్పాడు?

యూదు నాయకులు మోషేను విశ్వసించిన యెడల యేసును నమ్ముదురని ఆయన చెప్పాడు, ఎందుకంటే మోషే యేసును గురించి వ్రాసాడు.

John 5:47

మోషేను విశ్వసిస్తే యూదు నాయకులు ఏమి చేస్తారని యేసు చెప్పాడు?

యూదు నాయకులు మోషేను విశ్వసించిన యెడల యేసును నమ్ముదురని ఆయన చెప్పాడు, ఎందుకంటే మోషే యేసును గురించి వ్రాసాడు.

John 6

John 6:1

గలిలయ సముద్రానికి మరో పేరు ఏమిటి?

గలిలయ సముద్రాన్ని తిబెరియ సముద్రం అని కూడా పిలుస్తారు.

John 6:2-3

గొప్ప సమూహం యేసును ఎందుకు వెంబడించారు?

అనారోగ్యముతో ఉన్న వారి విషయంలో యేసు జరిగిస్తున్న సూచకక్రియలు వారు చూస్తున్నందున వారు ఆయనను వెంబడించారు.

John 6:4

యేసు తన శిష్యులతో కలిసి కొండ మీద కూర్చొని పైకి చూసిన తరువాత ఏమి చూసాడు?

తన దగ్గరకు వస్తున్న గొప్ప జనసమూహాన్ని చూసాడు.

John 6:5

యేసు తన శిష్యులతో కలిసి కొండ మీద కూర్చొని పైకి చూసిన తరువాత ఏమి చూసాడు?

తన దగ్గరకు వస్తున్న గొప్ప జనసమూహాన్ని చూసాడు.

“వీరు తినడానికి మనం రొట్టెలు ఎక్కడ కొనబోతున్నాము?” అని యేసు ఫిలిప్పును ఎందుకు అడిగాడు.

ఫిలిప్పును పరీక్షించడానికి యేసు ఇది చెప్పాడు.

John 6:6

“వీరు తినడానికి మనం రొట్టెలు ఎక్కడ కొనబోతున్నాము?” అని యేసు ఫిలిప్పును ఎందుకు అడిగాడు.

ఫిలిప్పును పరీక్షించడానికి యేసు ఇది చెప్పాడు.

John 6:7

“వీరు తినడానికి మనం రొట్టెలు ఎక్కడ కొనబోతున్నాము?” అని యేసు అడిగిన ప్రశ్నకు ఫిలిప్పు ఏమని సమాధానం ఇచ్చాడు.

ఫిలిప్పు, “ప్రతి ఒక్కరికి కొంచెం కూడా రెండు వందల దేనారముల విలువైన రొట్టె సరిపోదు.”

John 6:8

“వీరు తినడానికి మనం రొట్టెలు ఎక్కడ కొనబోతున్నాము?” అని యేసు అడిగిన ప్రశ్నకు అంద్రెయ సమాధానం ఏమిటి?

అంద్రెయ చెప్పాడు, “ఇక్కడ ఒక చిన్నవాడు ఐదు యవల రొట్టెలు మరియు రెండు చేపలు కలిగి ఉన్నాడు, అయితే చాలా మందిలో ఇవి ఏ మాత్రము?”

John 6:9

“వీరు తినడానికి మనం రొట్టెలు ఎక్కడ కొనబోతున్నాము?” అని యేసు అడిగిన ప్రశ్నకు అంద్రెయ సమాధానం ఏమిటి?

అంద్రెయ చెప్పాడు, “ఇక్కడ ఒక చిన్నవాడు ఐదు యవల రొట్టెలు మరియు రెండు చేపలు కలిగి ఉన్నాడు, అయితే చాలా మందిలో ఇవి ఏ మాత్రము?”

John 6:10

ఆ స్థలంలో ఎంత మంది పురుషులు ఉన్నారు?

అక్కడ దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు.

John 6:11-12

యేసు రొట్టెలు మరియు చేపలతో ఏమి చేసాడు?

యేసు రొట్టెలు తీసుకొని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, కూర్చున్న వారికి పంచాడు. అదే విధంగా చేపలను పంచాడు.

ప్రజలకు తినడానికి ఎంత వచ్చింది?

వారు తినాలనుకున్నంత వారు పొందారు.

John 6:13

భోజనం చేసిన తరువాత ఎంత రొట్టె ఎరుకోనబడెను?

శిష్యులు ఐదు యవల రొట్టెల నుండి విరిగిన ముక్కలతో 12 గంపలను నింపారు - తిన్న వారి నుండి మిగిలిపోయిన ముక్కలు.

John 6:14

యేసు తిరిగి ఎందుకు స్వయంగా పర్వతం మీదకు వెనక్కి వెళ్ళాడు?

యేసు వెనక్కి వెళ్ళాడు ఎందుకంటే ఆయన చేసిన సూచకక్రియ (5,000 మందికి ఆహారం ఇవ్వడం) చూసిన తరువాత, ప్రజలు వచ్చి తనను బలవంతంగా పట్టుకుని రాజుగా చేయబోతున్నారని ఆయన గ్రహించాడు.

John 6:15-17

యేసు తిరిగి ఎందుకు స్వయంగా పర్వతం మీదకు వెనక్కి వెళ్ళాడు?

యేసు వెనక్కి వెళ్ళాడు ఎందుకంటే ఆయన చేసిన సూచకక్రియ (5,000 మందికి ఆహారం ఇవ్వడం) చూసిన తరువాత, ప్రజలు వచ్చి తనను బలవంతంగా పట్టుకుని రాజుగా చేయబోతున్నారని ఆయన గ్రహించాడు.

John 6:18

శిష్యులు ఒక దోనె ఎక్కిన మరియు కపెర్నహూమునకు బయలుదేరిన తరువాత వాతావరణమునకు ఏమైంది?

ఒక బలమైన గాలి వీచడం ప్రారంభించింది మరియు సముద్రం అల్లకల్లోలంగా మారింది.

John 6:19

శిష్యులు ఎందుకు భయపడటం ప్రారంభించారు?

వారు భయపడ్డారు ఎందుకంటే వారు యేసు సముద్రం మీద నడుస్తూ మరియు దోనె దగ్గరకు రావడం చూసారు.

John 6:20-25

యేసు శిష్యులు తనను దోనె ఎక్కించుటకు ఇష్టపడిన వారితో ఏమి చెప్పాడు?

యేసు వారితో చెప్పాడు, “అది నేనే! భయపడవద్దు."

John 6:26

జనసమూహం తనను వెదకడానికి కారణం ఏమని యేసు చెప్పాడు?

వారు సూచకక్రియలను చూసినందున కాదు, అయితే వారు కొన్ని రొట్టెలు తిని సంతృప్తి చెందినందున వారు ఆయనను వెతుకుచున్నారని యేసు చెప్పాడు.

John 6:27-28

జనసమూహానికి ఏమి పని చేయాలి మరియు చేయకూడదు అని యేసు చెప్పాడు?

నశించే ఆహారం కోసం పనిచేయడం మానేయమని, అయితే నిత్యజీవానికి నిలిచే ఆహారం కోసం పని చేయాలని యేసు వారికి చెప్పాడు.

John 6:29-34

సమూహానికి దేవుని పనిని యేసు ఏవిధంగా నిర్వచించాడు?

యేసు జనసమూహముతో చెప్పాడు, “ఇది దేవుని యొక్క పని: ఆయన పంపిన వాని యందు మీరు విశ్వసించడము.”

John 6:35-36

జీవపు రొట్టె అని యేసు ఏమి చెప్పాడు?

యేసు తాను జీవపు రొట్టె అని చెప్పాడు.

John 6:37-38

యేసు దగ్గరకు ఎవరు వస్తారు?

తండ్రి యేసుకు అనుగ్రహించు వారందరు ఆయన వద్దకు వస్తారు.

John 6:39

యేసును పంపిన తండ్రి యొక్క చిత్తం ఏమిటి?

తండ్రి యొక్క చిత్తం ఏమిటంటే, యేసు తండ్రి తనకు అనుగ్రహించిన వారిలో ఎవ్వరిని పోగొట్టుకోకూడదని మరియు కుమారుని చూసి ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరు నిత్య జీవమును పొందాలని; మరియు యేసు అంత్య దినమున అతనిని లేపుతాడు.

John 6:40-43

యేసును పంపిన తండ్రి చిత్తం ఏమిటి?

తండ్రి యొక్క చిత్తం ఏమిటంటే, తండ్రి తనకు అనుగ్రహించిన వారిలో యేసు ఎవ్వరిని పోగొట్టుకోకూడదని మరియు కుమారుని చూసి ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరు నిత్య జీవమును పొందాలని ఆయన చిత్తము; మరియు యేసు అంత్య దినమున అతనిని లేపుతాడు.

John 6:44-45

మనుష్యుడు యేసు దగ్గరకు ఏవిధంగా రాగలడు?

ఒక మనుష్యుడు కేవలం తన తండ్రి అతనిని ఆకర్షించిన యెడల యేసు వద్దకు రాగలడు.

John 6:46-50

తండ్రిని ఎవరు చూసారు?

దేవుని నుండి వచ్చినవాడు మాత్రమే తండ్రిని చూసాడు.

John 6:51-52

లోకము యొక్క జీవం కోసం యేసు ఇచ్చే రొట్టె ఏమిటి?

లోకము యొక్క జీవం కోసం యేసు ఇచ్చే రొట్టె ఆయన స్వంత శరీరము.

John 6:53-55

మీలో జీవము కలిగి ఉండాలంటే మీరు ఏమి చేయాలి?

మీలో జీవము కలిగి ఉండాలంటే, మీరు మనుష్య కుమారుని శరీరమును తినాలి మరియు ఆయన రక్తము త్రాగాలి.

John 6:56

మనం యేసులో మరియు యేసు మనలో ఏవిధంగా నిలిచి ఉండగలం?

మనం ఆయన శరీరము తిని, ఆయన రక్తము త్రాగిన యెడల, మనం యేసులో, ఆయన మనలో నిలిచి ఉంటాం.

John 6:57-59

యేసు ఎందుకు జీవించాడు?

యేసు తండ్రి మూలముగా జీవించాడు.

John 6:60-63

యేసు తన శరీరము తినడం మరియు రక్తం త్రాగడం గురించి యేసు బోధించడం విన్న తరువాత యేసు యొక్క శిష్యులలో చాలామంది ఏవిధంగా ప్రతిస్పందించారు?

శిష్యులు ఈ బోధ విన్నప్పుడు, వారిలో అనేక మంది చెప్పారు, “ఇది కష్టమైన బోధ; ఇది ఎవరు అంగీకరించగలరు?"

John 6:64-66

యేసుకు మొదటి నుండి మనుష్యుల గురించి ఏమి తెలుసు?

విశ్వసించిన వారు ఎవరో విశ్వసించని వారు ఎవరో మరియు తనకు ద్రోహం చేసే వారు ఎవరో యేసుకు మొదటి నుండి తెలుసు.

John 6:67

యేసు పన్నెండు మందిని “మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకోవడం లేదు, మీరూ వెళ్తారా?” అని అడిగినప్పుడు, ఎవరు సమాధానం చెప్పారు మరియు ఆతడు ఏమి చెప్పాడు?

సీమోను పేతురు ఆయనకు జవాబిచ్చి మరియు చెప్పాడు, “ప్రభువా, మేము ఎవని వద్దకు వెళ్ళుదుము? నీవు నిత్యజీవపు మాటలు కలిగి ఉన్నావు, మరియు మేము విశ్వసించియున్నాము మరియు నీవు దేవుని పరిశుద్ధుడువని మేము తెలుసుకొనియున్నాము.”

John 6:68-69

యేసు పన్నెండు మందిని అడిగినప్పుడు, “మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకోవడం లేదు, మీరా?”, ఎవరు సమాధానం చెప్పారు మరియు అతడు ఏమి చెప్పాడు?

సీమోను పేతురు ఆయనకు జవాబిచ్చి మరియు చెప్పాడు, “ప్రభువా, మేము ఎవని వద్దకు వెళ్ళుదుము? నీవు నిత్యజీవపు మాటలు కలిగి ఉన్నావు, మరియు మేము విశ్వసించియున్నాము మరియు నీవు దేవుని పరిశుద్ధుడువని మేము తెలుసుకొనియున్నాము.”

John 6:70

పన్నెండు మందిలో ఒకడు సాతాను అని ఆయన చెప్పినప్పుడు యేసు ఎవరిని ఉద్దేశించి?

యేసు సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా గురించి మాట్లాడాడు, ఎందుకంటే అతడు పన్నెండు మందిలో ఒకడు, యేసును అప్పగిస్తాడు.

John 6:71

పన్నెండు మందిలో ఒకడు సాతాను అని ఆయన చెప్పినప్పుడు యేసు ఎవరిని ఉద్దేశించి?

యేసు సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా గురించి మాట్లాడాడు, ఎందుకంటే అతడు పన్నెండు మందిలో ఒకడు, యేసును అప్పగిస్తాడు.

John 7

John 7:1-2

యేసు యూదయ లోనికి వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడలేదు?

ఆయన అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే యూదులు ఆయనను చంపాలనుకున్నారు.

John 7:3

యేసు యొక్క సహోదరులు యూదయలోని పర్ణశాలల పండుగకు వెళ్ళమని ఎందుకు ఆయనను ప్రోత్సహించారు?

యేసు యొక్క శిష్యులు ఆయన చేస్తున్న కార్యములను చూడగలిగేలా మరియు తద్వారా లోకానికి తెలిసేలా వెళ్ళమని వారు ఆయనను ప్రోత్సహించారు.

John 7:4-5

యేసు యొక్క సహోదరులు యూదయలోని పర్ణశాలల పండుగకు వెళ్ళమని ఎందుకు ఆయనను ప్రోత్సహించారు?

యేసు శిష్యులు ఆయన చేస్తున్న పనులను చూడగలిగేలా మరియు లోకానికి తెలిసేలా వెళ్లమని ఆయనను ప్రోత్సహించారు.

John 7:6

పండుగకు వెళ్ళకపోవడానికి యేసు ఏ కారణం చెప్పాడు?

యేసు తన సహోదరులకు తన సమయం ఇంకా రాలేదని, మరియు తన సమయం ఇంకా నెరవేరబడలేదని చెప్పాడు.

John 7:7-9

లోకం యేసును ఎందుకు ద్వేషిస్తుంది?

లోకము ఆయనను ద్వేషించుచున్నదని యేసు చెప్పాడు, ఎందుకంటే లోకము దాని క్రియలు చెడ్డవి అని ఆయన సాక్ష్యమిచ్చాడు.

John 7:10-11

యేసు పండుగకు ఎప్పుడు మరియు ఏవిధంగా వెళ్ళాడు?

యేసు తన సహోదరులు పండుగకు వెళ్ళిన తరువాత వెళ్ళాడు, అయితే అతడు బహిరంగంగా కాకుండా రహస్యముగా వెళ్ళాడు.

John 7:12

గుంపులోని ప్రజలు యేసు గురించి ఏమి చెప్పారు?

కొందరు, “అతడు మంచి మనుష్యుడు” అన్నారు. మరికొందరు, “కాదు, అతడు జనసమూహాన్ని దారి తప్పి నడిపిస్తాడు” అన్నారు.

John 7:13

యేసు గురించి ఎవ్వరూ బహిరంగంగా ఎందుకు మాట్లాడలేదు?

యూదులకు భయపడి యేసు గురించి ఎవ్వరూ బహిరంగంగా మాట్లాడలేదు.

John 7:14-16

యేసు దేవాలయంలోకి వెళ్ళి బోధించడం ఎప్పుడు ప్రారంభించాడు?

పండుగ సగమైనప్పుడు, యేసు దేవాలయానికి వెళ్ళి బోధించడం ప్రారంభించాడు

John 7:17

తన బోధ దేవుని నుండి వచ్చిందా లేదా యేసు స్వయంగా మాట్లాడుతున్నాడా అని ఎవరైనా తెలుసుకోవచ్చని యేసు ఏవిధంగా చెప్పాడు?

ఎవరైనా యేసును పంపిన వ్యక్తి యొక్క చిత్తం చేయాలని కోరుకుంటే, ఇది దేవుని నుండి వచ్చినదో కాదో ఈ బోధ గురించి అతనికి తెలుస్తుందని యేసు చెప్పాడు.

John 7:18

తనను పంపిన వాని మహిమను వెదకు వాని గురించి యేసు ఏమి చెప్పాడు?

ఆ మనుష్యుడు సత్యవంతుడు, ఆయనలో ఏ దుర్నీతియు లేదు అని యేసు చెప్పాడు.

John 7:19-22

యేసు ప్రకారం, ధర్మశాస్త్రం ఎవరు గైకొంటారు?

మీలో ఎవరూ ధర్మశాస్త్రం గైకొనరని యేసు చెప్పాడు.

John 7:23

విశ్రాంతిదినము స్వస్థత కోసం యేసు యొక్క వాదన ఏమిటి?

యేసు వాదన ఏమిటంటే: మోషే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించకుండా ఉండేలా మీరు విశ్రాంతిదినము ఒక మనుష్యునికి సున్నతి చేస్తారు. అలాంటప్పుడు విశ్రాంతిదినమున నేను ఒక మనుష్యుని పూర్తిగా బాగుచేసాను కాబట్టి మీరు నామీద ఎందుకు కోపపడుచున్నారు.

John 7:24-26

మనుష్యులను ఏవిధంగా తీర్పు చెప్పమని యేసు చెప్పాడు?

రూపాన్ని బట్టి తీర్పు తీర్చవద్దని, నీతిగా తీర్పు చెప్పాలని యేసు వారికి చెప్పాడు.

John 7:27-31

యేసయ్యను క్రీస్తు అని నమ్మనందుకు ప్రజలు చేసిన వాదనలలో ఒకటి ఏమిటి?

యేసు ఎక్కడి నుండి వచ్చాడో తమకు తెలుసని మనుష్యులు చెప్పారు, అయితే క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చాడో ఎవరికీ తెలియదని చెప్పారు.

John 7:32-34

యేసును బంధించడానికి అధికారులను ఎవరు పంపారు?

ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసును బంధించడానికి అధికారులను పంపారు.

John 7:35

“ఇంకా కొంతకాలము నేను మీతో ఉన్నాను, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళతాను” అని యేసు చెప్పినప్పుడు యూదులు అర్థం చేసుకున్నారా? మీరు నన్ను వెదకుదురు అయితే నన్ను కనుగొనలేరు; నేను ఎక్కడికి వెళతానో, మీరు రాలేరు.”?

తమలో తాము మాట్లాడుకోవడం ద్వారా, వారు యేసు యొక్క వివరణను అర్థం చేసుకోలేదని సూచించారు.

John 7:36

“ఇంకా కొంతకాలము నేను మీతో ఉన్నాను, తరువాత నన్ను పంపిన వాని దగ్గరకు వెళతాను” అని యేసు తాను చెప్పినప్పుడు యూదులు ఆయన భావం ఏమిటో అర్థం చేసుకున్నారా? మీరు నన్ను వెదకుదురు అయితే నన్ను కనుగొనలేరు; నేను ఎక్కడికి వెళతానో, మీరు రాలేరు.”?

తమలో తాము మాట్లాడుకోవడం ద్వారా, వారు యేసు యొక్క వివరణను అర్థం చేసుకోలేదని సూచించారు.

John 7:37

“ఎవనికైనా దాహం వేస్తే, అతడు నా వద్దకు వచ్చి మరియు త్రాగనివ్వండి” అని యేసు చెప్పినప్పుడు దేనిని సూచించాడు. నా యందు విశ్వాసముంచువాడు, లేఖనం చెప్పినట్లు, అతని లోపల నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి.

ఆయన యందు విశ్వాసముంచు వారు పొందుకొను ఆత్మను గూర్చి యేసు ఇది చెప్పాడు.

John 7:38

“ఎవనికైనా దాహం వేస్తే, అతడు నా వద్దకు వచ్చి మరియు త్రాగనీయుడి” అని యేసు చెప్పినప్పుడు దేనిని సూచించాడు. నా యందు విశ్వాసముంచువాడు, లేఖనం చెప్పినట్లు, అతని లోపల నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి.

తన యందు విశ్వాసముంచు వారు పొందుకొను ఆత్మను గూర్చి యేసు ఇది చెప్పాడు.

John 7:39-44

“ఎవరికైనా దాహం వేస్తే నా దగ్గరకు వచ్చి మరియు త్రాగనీయుడి” అని యేసు చెప్పినప్పుడు దేనిని సూచించాడు. నన్ను విశ్వసించేవాడు, లేఖనం చెప్పినట్లు, అతని లోపల నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి.

తన యందు విశ్వాసముంచువారు పొందుకొను ఆత్మను గూర్చి యేసు ఇది చెప్పాడు.

John 7:45

“మీరు ఆయనను (యేసును) ఎందుకు తీసుకురాలేదు?” అని తమతో చెప్పిన ప్రధాన యాజకులు మరియు పరిసయ్యులకు అధికారులు ఏవిధంగా సమాధానమిచ్చారు.

ఆ అధికారులు జవాబిచ్చారు, “ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదు.”

John 7:46-49

“మీరు ఆయనను (యేసును) ఎందుకు తీసుకురాలేదు?” అని తమతో చెప్పిన ప్రధాన యాజకులు మరియు పరిసయ్యులకు అధికారులు ఏవిధంగా సమాధానమిచ్చారు.

అధికారులు జవాబిచ్చారు, “ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదు.”

John 7:50

యేసును బంధించడానికి పంపిన అధికారులను పరిసయ్యులు అడిగినప్పుడు నీకొదేము పరిసయ్యులకు ఏవిధంగా సమాధానమిచ్చాడు, “మీరు కూడా తప్పుదారి పట్టించబడినారా? పాలకులలో ఎవరైనా ఆయనను విశ్వసించారా లేదా పరిసయ్యులలో ఎవరైనా ఉన్నారా?"

నీకొదేము పరిసయ్యులతో చెప్పాడు, “ఒక మనుష్యుని మాట వినకమునుపును, వాడు చేసినది తెలిసికొనకమునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా?”

John 7:51-53

యేసును బంధించడానికి పంపిన అధికారులను పరిసయ్యులు అడిగినప్పుడు నీకొదేము పరిసయ్యులకు ఏవిధంగా సమాధానమిచ్చాడు, “మీరు కూడా తప్పుదారి పట్టించబడినారా? పాలకులలో ఎవరైనా ఆయనను విశ్వసించారా లేదా పరిసయ్యులలో ఎవరైనా ఉన్నారా?"

నీకొదేము పరిసయ్యులతో, “మన ధర్మశాస్త్రం ఒక మనుష్యుడు చెప్పేది మొదట విని, అతడు ఏమి చేస్తుందో తెలుసుకుంటే తప్ప అతనికి తీర్పు ఇస్తుందా?” అని అన్నాడు.

John 8

John 8:2

యేసు దేవాలయంలో ప్రజలకు బోధిస్తున్నప్పుడు, శాస్త్రులు మరియు పరిసయ్యులు ఏమి చేసారు?

వారు వ్యభిచార చర్యలో పట్టుబడిన ఒక స్త్రీని తీసుకువచ్చి, ఆమెను తమ మధ్య ఉంచి, ఆమె గురించి (ఆమెను తీర్పు తీర్చడానికి) ఏమి చెప్పగలరని యేసును అడిగారు.

John 8:3

యేసు దేవాలయంలో ప్రజలకు బోధిస్తున్నప్పుడు, శాస్త్రులు మరియు పరిసయ్యులు ఏమి చేసారు?

వారు వ్యభిచార చర్యలో పట్టుబడిన ఒక స్త్రీని తీసుకువచ్చి, ఆమెను తమ మధ్య ఉంచి, ఆమె గురించి (ఆమెను తీర్పు తీర్చడానికి) ఏమి చెప్పగలరని యేసును అడిగారు.

John 8:4

శాస్త్రులు మరియు పరిసయ్యులు ఈ స్త్రీని యేసు దగ్గరకు ఎందుకు తీసుకువచ్చారు?

యేసును చిక్కించుకొనడానికి వారు నిజంగా ఈ స్త్రీని యేసు వద్దకు తీసుకువచ్చారు, తద్వారా వారు ఆయన మీద ఏదైనా ఆరోపణ చేయగలిగెందుకు.

John 8:5

శాస్త్రులు మరియు పరిసయ్యులు ఈ స్త్రీని యేసు దగ్గరకు ఎందుకు తీసుకువచ్చారు?

యేసును చిక్కించుకొనడానికి వారు నిజంగా ఈ స్త్రీని యేసు వద్దకు తీసుకువచ్చారు, తద్వారా వారు ఆయన మీద ఏదైనా ఆరోపణ చేయగలిగెందుకు.

John 8:6

శాస్త్రులు మరియు పరిసయ్యులు ఈ స్త్రీని యేసు దగ్గరకు ఎందుకు తీసుకువచ్చారు?

యేసును చిక్కించుకొనడానికి వారు నిజంగా ఈ స్త్రీని యేసు వద్దకు తీసుకువచ్చారు, తద్వారా వారు ఆయన మీద ఏదైనా ఆరోపణ చేయగలిగెందుకు.

John 8:7-8

వ్యభిచారములో పట్టుబడిన స్త్రీ గురించి శాస్త్రులు మరియు పరిసయ్యులు యేసును అడుగుచూ ఉండగా తరువాత యేసు వారితో ఏమి చెప్పాడు?

యేసు వారితో చెప్పాడు, “మీలో పాపం లేనివాడు, అతడు ఆమె మీద మొదట రాయి వేయవచ్చును.”

John 8:9-10

వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ గురించి శాస్త్రులు మరియు పరిసయ్యులు యేసును అడుగుచూ ఉండగా తరువాత యేసు వారితో ఏమి చెప్పాడు?

యేసు వారితో, “మీలో పాపం లేనివాడు ఆమె మీద మొదట రాయి వేయవచ్చును.”

John 8:11-12

యేసు (వ్యభిచారంలో పట్టుబడిన) ఆ స్త్రీని ఏమి చేయమని చెప్పాడు?

యేసు ఆమెను వెళ్ళి మరియు ఇక మీదట నుండి పాపం చేయకుమని చెప్పాడు.

John 8:13-16

యేసు, “నేను లోకమునకు వెలుగును; నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు అయితే జీవపు వెలుగును కలిగి ఉంటాడు.” అని చెప్పిన తరువాత పరిసయ్యుల ఫిర్యాదు ఏమిటి.

యేసు తన గురించి సాక్ష్యమిస్తున్నాడు అని మరియు ఆయన సాక్ష్యము సత్యము కాదని పరిసయ్యులు ఫిర్యాదు చేసారు.

John 8:17

యేసు తన సాక్ష్యము సత్యముగా ఏవిధంగా సమర్థించాడు?

వారి ధర్మశాస్త్రములో ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యము అని వ్రాయబడిందని యేసు చెప్పాడు. తాను మరియు తనను పంపిన తండ్రి ఇద్దరూ యేసు గురించి సాక్ష్యమిస్తున్నారని ఆయన చెప్పాడు.

John 8:18-22

యేసు తన సాక్ష్యము సత్యముగా ఏవిధంగా సమర్థించాడు?

వారి ధర్మశాస్త్రములో ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యము అని వ్రాయబడిందని యేసు చెప్పాడు. తాను మరియు తనను పంపిన తండ్రి ఇద్దరూ యేసు గురించి సాక్ష్యమిస్తున్నారని ఆయన చెప్పాడు.

John 8:23

పరిసయ్యులు తమ పాపాలలో చనిపోతారని యేసు తన ప్రకటనను దేని ఆధారంగా చేసాడు?

యేసు వారి గురించి తనకున్న జ్ఞానం ఆధారంగా ఆ ప్రకటనను ఆధారం చేసుకున్నాడు, వారు క్రింది నుండి వచ్చారు మరియు ఆయన పై నుండి వచ్చాడు అని, వారు ఈ లోకానికి చెందినవారు మరియు ఆయన ఈ లోకానికి చెందినవాడు కాదు.

John 8:24-25

పరిసయ్యులు తమ పాపాలలో చనిపోతారని యేసు తన ప్రకటనను దేని ఆధారంగా చేసాడు?

యేసు వారి గురించి తనకున్న జ్ఞానం ఆధారంగా ఆ ప్రకటనను ఆధారం చేసుకున్నాడు, వారు క్రింది నుండి వచ్చారు మరియు ఆయన పై నుండి వచ్చాడు అని, వారు ఈ లోకానికి చెందినవారు మరియు ఆయన ఈ లోకానికి చెందినవాడు కాదు.

పరిసయ్యులు తమ పాపాలలో చనిపోకుండా ఏవిధంగా తప్పించుకోగలరు?

"నేనే ఆయనను" అని వారు విశ్వసించని యెడల వారు తమ పాపాలలో చనిపోతారని యేసు చెప్పాడు.

John 8:26

యేసు లోకమునకు ఏ విషయాలు చెప్పాడు?

యేసు తాను తండ్రి నుండి విన్న విషయాలను లోకానికి చెప్పాడు.

John 8:27-28

యేసు లోకమునకు ఏ విషయాలు చెప్పాడు?

యేసు తాను తండ్రి నుండి విన్న విషయాలను లోకానికి చెప్పాడు.

John 8:29-30

యేసును పంపిన తండ్రి ఆయనను ఒంటరిగా ఎందుకు విడిచిపెట్టలేదు?

తండ్రి యేసుతో ఉన్నాడు మరియు ఆయనను ఒంటరిగా విడిచిపెట్ట లేదు ఎందుకంటే యేసు ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైన పనులు చేసాడు.

John 8:31-32

తనను విశ్వసించిన యూదులు నిజంగా తన శిష్యులని తెలుసుకోగలరని యేసు ఏవిధంగా చెప్పాడు?

ఆయన వాక్యములో నిలిచి ఉండడం ద్వారా వారు నిజంగా యేసు శిష్యులని తెలుసుకోగలిగారు.

John 8:33

"... మరియు మీరు సత్యమును తెలుసుకుంటారు, మరియు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తుంది" అని యేసు చెప్పినప్పుడు యేసు దేనిని సూచిస్తున్నాడని నమ్మిన యూదులు అనుకున్నారు?

ఆ యూదులు యేసు మనుష్యులకు బానిసగా లేదా బానిసత్వములో ఉండుటను గూర్చి మాట్లాడుతున్నాడని అనుకున్నారు.

John 8:34-36

"మీరు సత్యమును తెలుసుకుంటారు మరియు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తుంది" అని యేసు చెప్పినప్పుడు దేనిని సూచించాడు?

పాపానికి దాసులుగా ఉండుట నుండి స్వతంత్రులుగా ఉండుటను యేసు సూచిస్తున్నాడు.

John 8:37-38

యేసు ప్రకారం, యూదులు యేసును చంపడానికి వెదకడానికి కారణం ఏమిటి?

వారు యేసును చంపాలని వెదకారు ఎందుకంటే ఆయన వాక్యమునకు వారిలో చోటు లేదు.

John 8:39

ఈ యూదులు అబ్రాహాము యొక్క పిల్లలు కాదని యేసు ఎందుకు చెప్పాడు?

వారు అబ్రాహాము యొక్క కార్యములు చేయలేదు కాబట్టి వారు అబ్రాహాము యొక్క పిల్లలు కాదని యేసు చెప్పాడు. బదులుగా, వారు యేసును చంపడానికి వెదకారు.

John 8:40-41

ఈ యూదులు అబ్రాహాము యొక్క పిల్లలు కాదని యేసు ఎందుకు చెప్పాడు?

వారు అబ్రాహాము యొక్క కార్యములు చేయలేదు కాబట్టి వారు అబ్రాహాము పిల్లలు కాదని యేసు చెప్పాడు. బదులుగా, వారు యేసును చంపడానికి వెదకారు.

John 8:42-43

ఈ యూదులు తమకు ఒక తండ్రి, దేవుడు ఉన్నారని చెప్పినప్పుడు, యేసు వారిని ఏవిధంగా ఖండించాడు?

యేసు వారితో చెప్పాడు, “దేవుడు మీ తండ్రి అయితే, మీరు నన్ను ప్రేమించేవారు, ఎందుకంటే నేను దేవుని నుండి వచ్చి ఇక్కడ ఉన్నాను; ఎందుకంటే నేను నా అంతట నేనే రాలేదు, అయితే ఆయనే నన్ను పంపాడు.

John 8:44-46

ఈ యూదుల తండ్రి ఎవరు అని యేసు చెప్పాడు?

యేసు వారి తండ్రి అపవాది అని చెప్పాడు.

యేసు అపవాది గురించి ఏమి చెప్పాడు?

అపవాది మొదటి నుండి హంతకుడు మరియు సత్యములో నిలబడలేదని యేసు చెప్పాడు, ఎందుకంటే వాడిలో సత్యము లేదు. అపవాది అబద్ధం మాట్లాడినప్పుడు, వాడు తన స్వభావము నుండి మాట్లాడతాడు, ఎందుకంటే వాడు అబద్ధాలకు తండ్రి.

John 8:47-50

దేవుని మాటలు ఎవరు వింటారు?

దేవుని నుండి వచ్చినవాడు దేవుని మాటలు వింటాడు.

John 8:51

ఎవరైనా యేసు యొక్క మాటను పాటిస్తే ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

ఎవరైనా యేసు యొక్క మాటను పాటిస్తే, అతడు ఎన్నటికీ మరణాన్ని చూడడు.

John 8:52

యేసు దయ్యం కలిగి ఉన్నాడని యూదులు ఎందుకు చెప్పారు?

వారు ఇది చెప్పారు ఎందుకంటే యేసు చెప్పాడు “నేను మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను, ఎవడైనను నా మాటను గైకొనిన యెడల, అతడు ఎన్నటికిని మరణమును చూడడు.”

మరణాన్ని ఎప్పుడూ చూడకూడదని యేసు చెప్పిన మాట వింతగా ఎందుకు యూదులు భావించారు?

వారు దేహము యొక్క భౌతిక మరణం గురించి ఆలోచిస్తున్నందున వారు ఇలా ఆలోచించారు. అబ్రాహాము మరియు ప్రవక్తలు కూడా మరణించారు (వారి భౌతిక శరీరాలు).

John 8:53-57

మరణాన్ని ఎప్పుడూ చూడరని యేసు యొక్క ప్రకటనను యూదులు ఎందుకు వింతగా భావించారు?

వారు దేహము యొక్క భౌతిక మరణం గురించి ఆలోచిస్తున్నందున వారు ఇలా ఆలోచించారు. అబ్రాహాము మరియు ప్రవక్తలు కూడా మరణించారు (వారి భౌతిక శరీరాలు).

John 8:58-59

అబ్రాహాము కంటే ముందే తాను జీవించి ఉన్నానని చెప్పడానికి యేసు ఎలాంటి ప్రకటనలు చేసాడు?

యేసు చెప్పాడు, “నిశ్చయముగా, నేను మీకు చెప్పుచున్నాను, అబ్రాహాము పుట్టక ముందే నేను ఉన్నాను.”

John 9

John 9:2

మనుష్యుడు గ్రుడ్డివానిగా ఎందుకు పుట్టాడని శిష్యులు చేసిన ఊహ ఏమిటి?

మనుష్యుడు గ్రుడ్డివానిగా పుట్టడానికి కారణం ఆ మనుష్యుడు లేదా అతని తల్లిదండ్రులు పాపం చేసినందున అని శిష్యులు ఊహిస్తున్నారు.

John 9:3-5

మనుష్యుడు గ్రుడ్డివానిగా పుట్టడానికి కారణం ఏమని యేసు చెప్పాడు?

దేవుని క్రియలు అతని యందు బయలుపరచబడెందుకు ఆ మనుష్యుడు గ్రుడ్డివాడుగా పుట్టాడని యేసు చెప్పాడు.

John 9:6

యేసు గ్రుడ్డివాడితో ఏమి చేసాడు మరియు చెప్పాడు?

యేసు నేలమీద ఉమ్మివేసి, కొంత బురద చేసి, ఆ బురదతో ఆ మనుష్యుని యొక్క కళ్ళకు పూసాడు.

John 9:7-8

యేసు గ్రుడ్డివాడితో ఏమి చేసాడు మరియు చెప్పాడు?

యేసు నేలమీద ఉమ్మి, కొంత బురద చేసి, ఆ బురదతో ఆ మనుష్యుని కళ్ళకు పూసాడు.

గ్రుడ్డివాడు సిలోయం కోనేరులో కడుగుకొనిన తరువాత ఏమి జరిగింది?

అతడు చూస్తూ తిరిగి వచ్చాడు.

John 9:9-12

కూర్చుని మరియు భిక్షమెత్తుకొను వాడు పుట్టుకతో గ్రుడ్డివాడు కాదా అనే వివాదం లేచినప్పుడు ఆ మనుష్యుడు ఏం సాక్ష్యం చెప్పాడు?

ఆ మనుష్యుడు తాను పుట్టుకతో గ్రుడ్డి బిచ్చగాడినని సాక్ష్యం చెప్పాడు.

John 9:13

పూర్వం గ్రుడ్డివాడైన బిచ్చగాడితో ఉన్నవారు ఏం చేసారు?

వారు ఆ మనుష్యుని పరిసయ్యుల వద్దకు తీసుకు వెళ్ళారు.

John 9:14

స్వస్థత ఎప్పుడు జరిగింది?

గ్రుడ్డివాని స్వస్థత విశ్రాంతిదినమున జరిగింది.

John 9:15

పూర్వం గ్రుడ్డివానిని పరిసయ్యులు ఏమి అడిగారు?

అతనికి చూపు ఏవిధంగా వచ్చిందని వారు అడిగారు.

John 9:16

పరిసయ్యుల మధ్య ఏర్పడిన విభజన ఏమిటి?

కొంతమంది పరిసయ్యులు యేసు విశ్రాంతిదినమును పాటించనందున ఆయన దేవుని నుండి వచ్చినవాడు కాదని చెప్పారు (ఆయన విశ్రాంతిదినమున స్వస్థపరచాడు) మరియు కొంతమంది పరిసయ్యులు ఒక పాపాత్ముడైన మనుష్యుడు అలాంటి సూచకక్రియలను ఏవిధంగా చేయగలడని అన్నారు.

John 9:17

పూర్వం గ్రుడ్డివాడు యేసు గురించి అడిగినప్పుడు ఏమి చెప్పాడు?

పూర్వం గ్రుడ్డివాడు చెప్పాడు, “అతడు ఒక ప్రవక్త”

John 9:18-19

తన చూపు పొందిన గ్రుడ్డివాడి తల్లిదండ్రులను యూదులు ఎందుకు పిలిచారు?

వారు ఆ మనుష్యుని యొక్క తల్లిదండ్రులను పిలిచారు ఎందుకంటే గ్రుడ్డివాడైన వాడు ఆ మనుష్యుడేనని వారు ఇంకా విశ్వసించ లేదు.

John 9:20

ఆ మనుష్యుని తల్లిదండ్రులు వారి కుమారుడు గురించి ఏమి సాక్ష్యం చెప్పారు?

ఆ మనుష్యుడు నిజముగానే తమ కుమారుడేనని మరియు పుట్టుకతోనే గ్రుడ్డివాడు అని తల్లిదండ్రులు సాక్ష్యం చెప్పారు.

John 9:21

ఆ మనుష్యుడు యొక్క తల్లిదండ్రులు తమకు ఏమి తెలియదని చెప్పారు?

అతడు ఇప్పుడు ఏవిధంగా చూడగలిగాడో, ఎవరు అతని కళ్ళు తెరిచారో తమకు తెలియదని చెప్పారు.

John 9:22-23

ఆ మనుష్యుడు తల్లిదండ్రులు ఎందుకు చెప్పారు, “అతడు పెద్దవాడు. అతనిని అడగండి."

వారు యూదులకు భయపడి ఇది చెప్పారు. ఎందుకంటే ఎవరైనా యేసును క్రీస్తు అని ఒప్పుకుంటే, అతనిని సమాజ మందిరమునకు బయట ఉంచాలని యూదులు ఇప్పటికే అంగీకరించారు.

John 9:24

పూర్వము గ్రుడ్డివాడైన మనుష్యుని రెండవసారి పిలిచినప్పుడు పరిసయ్యులు అతనితో ఏమి చెప్పారు?

వారు చెప్పారు, “దేవుని మహిమపరచుము. ఈ మనుష్యుడు (యేసు) పాపి అని మాకు తెలుసు.”

John 9:25-26

పరిసయ్యులు యేసును పాపి అని పిలిచినప్పుడు పూర్వం గ్రుడ్డివాడైన మనుష్యుడు యొక్క ప్రతిస్పందన ఏమిటి?

అతడు జవాబిచ్చాడు, “ఆయన పాపియో కాడో, నాకు తెలియదు. నాకు ఒక విషయం తెలుసు: ఒకప్పుడు నేను గ్రుడ్డివాడిని, మరియు ఇప్పుడు చూస్తున్నాను.

John 9:27-30

పూర్వం గ్రుడ్డివాడు పరిసయ్యులను ఏ ప్రశ్నలు అడిగాడు?

పూర్వం గ్రుడ్డివాడు చెప్పాడు, “ఎందుకు మరల వినాలనుకుంటున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు అగుటకు కోరుట లేదా?”

John 9:31-33

పరిసయ్యులు మనుష్యుని దూషించినప్పుడు, పూర్వం గ్రుడ్డివాడు అందరికీ ఏమి తెలుసు అని చెప్పాడు?

దేవుడు పాపుల మనవి వినడని అందరికీ తెలుసునని పూర్వం గ్రుడ్డివాడు చెప్పాడు

John 9:34

గ్రుడ్డివాని యొక్క ప్రత్యుత్తరానికి పరిసయ్యులు ఏవిధంగా స్పందించారు?

అతడు పాపంలో జన్మించిన వాడని మరియు అయినప్పటికీ అతడు వారికి బోధించడానికి ధైర్యం చేసాడు అని వారు ఆ మనుష్యుని మందలించారు. అప్పుడు వారు ఆ మనుష్యుని సమాజ మందిరం నుండి వెళ్ళగొట్టారు.

John 9:35

పూర్వము గ్రుడ్డివాడైన ఆ మనుష్యుని సమాజ మందిరం నుండి వెళ్ళగొట్టారని విన్నప్పుడు యేసు ఏమి చేసాడు?

యేసు ఆ మనుష్యుడు కోసం వెదకుచు వెళ్ళి మరియు అతనిని కనుగొన్నాడు.

పూర్వము గ్రుడ్డివాడిని యేసు కనుగొనిన తరువాత యేసు అతనితో ఏమి చెప్పాడు?

నీవు మనుష్యకుమారుని విశ్వాసముంచుచున్నావా అని యేసు ఆ మనుష్యుని అడిగాడు, మరియు ఆ మీదట ఆయన (యేసు) మనుష్య కుమారుడని పూర్వము గ్రుడ్డివానికి చెప్పాడు.

John 9:36-37

పూర్వము గ్రుడ్డివాడిని యేసు కనుగొన్న తరువాత యేసు అతనితో ఏమి చెప్పాడు?

మీరు మనుష్య కుమారుని విశ్వాసముంచుచున్నావా అని యేసు ఆ మనుష్యుని అడిగాడు, ఆ మీదట ఆయన (యేసు) మనుష్య కుమారుడు అని పూర్వము గ్రుడ్డివానికి చెప్పాడు.

John 9:38-40

యేసు మనుష్య కుమారుడు అని చెప్పినప్పుడు పూర్వం గ్రుడ్డివాడైన మనుష్యుడు ఏవిధంగా స్పందించాడు?

పూర్వం గ్రుడ్డివాడు తాను విశ్వసించుచున్నాని యేసుకు చెప్పాడు మరియు అతడు యేసును ఆరాధించాడు.

John 9:41

పరిసయ్యుల యొక్క పాపాల గురించి యేసు ఏమి చెప్పాడు?

యేసు వారితోచెప్పాడు, “మీరు గ్రుడ్డివారైతే మీకు పాపం ఉండదు. అయినప్పటికీ, ఇప్పుడు మీరు, ‘మేము చూస్తున్నాము’ అని చెప్పుచున్నారు కాబట్టి మీ పాపం నిలిచి ఉంది.”

John 10

John 10:1

యేసు ప్రకారం, దొంగ మరియు దోపిడీదారు ఎవరు?

గొఱ్ఱెల దొడ్డిలోకి ద్వారం గుండా ప్రవేశించకుండా, వేరే మార్గంలో ఎక్కేవాడు దొంగ మరియు దోపిడీదారుడు.

John 10:2

గొఱ్ఱెల దొడ్డి ద్వారములోకి ఎవరు ప్రవేశిస్తారు?

గొఱ్ఱెల దొడ్డి ద్వారములోకి ప్రవేశించేవాడు గొర్రెల కాపరి.

John 10:3

గొర్రెల కాపరి పిలిచినప్పుడు గొర్రెలు ఆయనను ఎందుకు వెంబడిస్తాయి?

అవి గొర్రెల కాపరిని అనుసరిస్తాయి ఎందుకంటే ఆయన స్వరం వాటికి తెలుసు.

John 10:4

గొర్రెల కాపరి పిలిచినప్పుడు గొర్రెలు ఆయనను ఎందుకు వెంబడిస్తాయి?

అవి గొర్రెల కాపరిని అనుసరిస్తాయి ఎందుకంటే ఆయన స్వరం వాటికి తెలుసు.

John 10:5-6

గొర్రెలు అపరిచితుడిని అనుసరిస్తాయా?

లేదు. గొర్రెలు ఒక అపరిచితుడిని అనుసరించవు.

John 10:7

యేసు రాకముందు వచ్చిన వారందరు ఎవరు?

యేసు రాకముందు వచ్చిన వారందరు దొంగలు, దోచుకొనువారు, మరియు గొర్రెలు వారి మాట వినలేదు.

John 10:8

యేసు రాకముందు వచ్చిన వారందరు ఎవరు?

యేసు రాకముందు వచ్చిన వారందరు దొంగలు, దోచుకొనువారు, మరియు గొర్రెలు వారి మాట వినలేదు.

John 10:9-10

యేసు తాను ద్వారం అని చెప్పాడు. ఆ ద్వారం నుండి లోపలికి ప్రవేశించిన వారికి ఏమి జరుగుతుంది?

ద్వారం అయిన యేసు ద్వారా ప్రవేశించేవారు రక్షింపబడతారు; వారు లోపలికి మరియు బయటికి వెళ్ళి మరియు పచ్చికను కనుగొంటారు.

John 10:11-15

మంచి కాపరి, యేసు తన గొర్రెల కోసం ఏమి చేస్తాడు?

మంచి కాపరి అయిన యేసు గొర్రెల కోసం తన ప్రాణమును పెడతాడు.

John 10:16

యేసుకు వేరే గొర్రెల మంద ఉందా, మరియు అలా అయితే, వారికి ఏమి జరుగుతుంది?

ఆ దొడ్డివి కాని వేరే గొర్రెలు ఆయన కలిగి ఉన్నాడని యేసు చెప్పాడు. ఆయన వాటిని తీసుకురావలెను, మరియు అవి ఆయన స్వరం వింటాయి, తద్వారా ఒక మంద మరియు ఒక కాపరి ఉంటాడు.

John 10:17

తండ్రి యేసును ఎందుకు ప్రేమిస్తున్నాడు?

తండ్రి యేసును ప్రేమిస్తున్నాడు ఎందుకంటే దానిని మరల తీసుకొనునట్లు యేసు తన ప్రాణమును పెట్టును.

John 10:18

ఎవరైనా యేసు యొక్క ప్రాణమును తీసివేస్తారా?

లేదు. ఆయన తనంతట తానే పెట్టును.

యేసు తన ప్రాణమును పెట్టుటకు మరియు దానిని తిరిగి తీసుకొనుటకు అధికారం ఎక్కడ పొందాడు?

యేసు తన తండ్రి నుండి ఈ ఆజ్ఞను పొందాడు.

John 10:19

యేసు యొక్క మాటలను బట్టి యూదులు ఏమి చెప్పారు?

చాలా మంది చెప్పారు, “అతనికి దెయ్యం ఉంది మరియు పిచ్చి ఉంది. మీరు అతని మాట ఎందుకు వింటారు? ” మరికొందరు, “ఇవి దెయ్యం పట్టిన వాని మాటలు కాదు. గ్రుడ్డివాళ్ళకి దయ్యం కళ్ళు తెరవగలదా?”

John 10:20

యేసు యొక్క మాటలను బట్టి యూదులు ఏమి చెప్పారు?

చాలా మంది, “అతనికి దెయ్యం ఉంది మరియు పిచ్చి ఉంది. మీరు అతని మాట ఎందుకు వింటారు? ” మరికొందరు, “ఇవి దెయ్యం పట్టిన వాని మాటలు కాదు. గ్రుడ్డివాళ్ళకి దయ్యం కళ్ళు తెరవగలదా?”

John 10:21-23

యేసు యొక్క మాటలను బట్టి యూదులు ఏమి చెప్పారు?

చాలా మంది, “అతనికి దెయ్యం ఉంది మరియు పిచ్చి ఉంది. మీరు అతని మాట ఎందుకు వింటారు? ” మరికొందరు, “ఇవి దెయ్యం పట్టిన వాని మాటలు కాదు. గ్రుడ్డివాళ్ళకి దయ్యం కళ్ళు తెరవగలదా?”

John 10:24

సొలొమోను మంటపములో ఉన్న దేవాలయంలో యూదులు యేసును చుట్టుముట్టినప్పుడు ఆయనతో ఏమి చెప్పారు?

వారు, “ఎంతకాలం మమ్ములను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే, మాకు స్పష్టంగా చెప్పు” అని చెప్పారు.

John 10:25

సొలొమోను మంటపములో ఉన్న యూదులకు యేసు ఏవిధంగా సమాధానమిచ్చాడు?

యేసు (తానే క్రీస్తు అని) వారికి ముందే చెప్పానని మరియు వారు ఆయన గొర్రెలు కానందున వారు ఆయనను నమ్మలేదని చెప్పాడు.

John 10:26-27

సొలొమోను మంటపములో ఉన్న యూదులకు యేసు ఏవిధంగా సమాధానమిచ్చాడు?

యేసు (తానే క్రీస్తు అని) వారికి ముందే చెప్పానని మరియు వారు ఆయన గొర్రెలు కానందున వారు ఆయనను నమ్మలేదని చెప్పాడు.

John 10:28

యేసు తన గొర్రెల సంరక్షణ మరియు రక్షణ గురించి ఏమి చెప్పాడు?

యేసు తన గొఱ్ఱెలకు నిత్యజీవము ఇస్తానని, అవి ఎన్నటికీ నశించవని, ఎవ్వరూ వాటిని తన చేతిలోనుండి లాక్కోరని చెప్పాడు.

John 10:29-32

యేసుకు గొర్రెలను ఎవరు ఇచ్చారు?

తండ్రి గొర్రెలను యేసుకు ఇచ్చాడు.

తండ్రి కంటే గొప్పవారు ఎవరైనా ఉన్నారా?

లేరు. అందరికంటే తండ్రి గొప్పవాడు.

John 10:33

యేసును రాళ్లతో కొట్టడానికి యూదులు ఎందుకు రాళ్లను తీసుకున్నారు?

ఎందుకంటే యేసు దేవదూషణచేస్తున్నాడని మరియు ఆయన మనుష్యుడు అయినప్పటికీ తనను తాను దేవుడిగా చేసుకున్నాడని వారు నమ్మారు.

John 10:34

దేవదూషణ ఆరోపణకు వ్యతిరేకంగా యేసు యొక్క నిర్దోష నిరూపణము ఏమిటి?

“మీరు దైవములు అని నేను చెప్పాను అని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడిలేదా” అని యేసు తనను తాను నిర్దోష నిరూపణము చేసుకున్నాడు. అతడు వారిని దైవములని పిలిచినట్లయితే, ఎవరికి దేవుని వాక్యం వచ్చింది (మరియు లేఖనాన్ని ఉల్లంగించలేము), “'నేను' దేవుని కుమారుడు"నని నేను చెప్పాను కాబట్టి తండ్రి ప్రతిష్ఠచేసి లోకములోకి పంపిన ఆయన గురించి, 'నీవు దేవదూషణ చేస్తున్నావు' అని చెప్పుదురా?”

John 10:35

దైవదూషణ ఆరోపణకు వ్యతిరేకంగా యేసు యొక్క నిర్దోషనిరూపణము ఏమిటి?

“మీరు దైవములు అని నేను చెప్పాను అని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడిలేదా” అని యేసు తనను తాను నిర్దోష నిరూపణము చేసుకున్నాడు. ఆయన వారిని దైవములని పిలిచినట్లయితే, ఎవరికి దేవుని వాక్యము వచ్చింది (మరియు లేఖనాన్ని ఉల్లంగించలేము), “'నేను' దేవుని కుమారుడు"నని నేను చెప్పాను కాబట్టి తండ్రి ప్రతిష్ఠచేసి లోకములోకి పంపిన ఆయన గురించి, 'నీవు దేవదూషణ చేస్తున్నావు' అని చెప్పుదురా?”

John 10:36

దైవదూషణ ఆరోపణకు వ్యతిరేకంగా యేసు యొక్క నిర్దోషనిరూపణము ఏమిటి?

“మీరు దైవములు అని నేను చెప్పాను అని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడిలేదా” అని యేసు తనను తాను నిర్దోషనిరూపణము చేసుకున్నాడు. అతడు వారిని దైవములని పిలిచినట్లయితే, ఎవరికి దేవుని వాక్యం వచ్చింది (మరియు లేఖనాన్ని ఉల్లంగించలేము), “'నేను' దేవుని కుమారుడు"నని నేను చెప్పాను కాబట్టి తండ్రి ప్రతిష్ఠచేసి లోకములోకి పంపిన ఆయన గురించి, 'నీవు దేవదూషణ చేస్తున్నావు' అని చెప్పుదురా?”

John 10:37

తనను నమ్మాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి యూదులకు ఏమి చేయమని యేసు చెప్పాడు?

యేసు తన క్రియలను చూడమని యూదులకు చెప్పాడు. యేసు తన తండ్రి క్రియలు చేయకపోతే, అతనిని నమ్మవద్దు.

John 10:38

తనను నమ్మాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి యూదులకు ఏమి చేయమని యేసు చెప్పాడు?

యేసు తన పనులను చూడమని యూదులకు చెప్పాడు. యేసు తన తండ్రి పనులు చేయకపోతే, అతనిని నమ్మవద్దు.

యేసు చేసిన పనులను యూదులు విశ్వసించిన యెడల వారు ఏమి తెలుసుకుంటారు మరియు అర్థం చేసుకోగలరు అని యేసు చెప్పాడు?

తండ్రి యేసులో ఉన్నాడని మరియు యేసు తండ్రిలో ఉన్నాడని వారు తెలుసుకొని అర్థం చేసుకోగలరని యేసు చెప్పాడు.

John 10:39

తండ్రి యేసులో ఉన్నాడు మరియు యేసు తండ్రిలో ఉన్నాడు అనే యేసు ప్రకటనకు యూదుల ప్రతిస్పందన ఏమిటి?

యూదులు తిరిగి యేసును పట్టుకోవడానికి ప్రయత్నించారు.

John 10:40

ఈ సంఘటన తరువాత యేసు ఎక్కడికి వెళ్ళాడు?

యేసు తిరిగి యొర్దాను అవతల యోహాను మొదట బాప్తిస్మం ఇస్తున్న ప్రదేశానికి వెళ్ళాడు.

John 10:41

యేసు దగ్గరకు వచ్చిన చాలా మంది ప్రజలు ఏమి చెప్పారు మరియు ఏమి చేసారు?

వారు చెపుతూనే ఉన్నారు, “యోహాను నిజానికి ఎలాంటి సూచకక్రియ చేయలేదు, అయితే ఈయన గురించి యోహాను చెప్పినది అంతయు నిజమే.” అక్కడ చాలామంది మనుష్యులు యేసును విశ్వసించారు.

John 10:42

యేసు దగ్గరకు వచ్చిన చాలా మంది ప్రజలు ఏమి చెప్పారు మరియు ఏమి చేసారు?

వారు చెపుతూనే ఉన్నారు, “యోహాను నిజానికి ఎలాంటి సూచకక్రియ చేయలేదు, అయితే ఈయన గురించి యోహాను చెప్పినది అంతయు నిజమే.” అక్కడ చాలామంది మనుష్యులు యేసును విశ్వసించారు.

John 11

John 11:1

ఈ లాజరు ఎవరు? మరి మరియ ఎవరు?

లాజరు బేతనియకు చెందిన మనుష్యుడు. అతని సహోదరీలు మరియ మరియు మార్తా. అదే మరియ ప్రభువుకు బోళమును పూసి, తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచినది.

John 11:2-3

ఈ లాజరు ఎవరు? మరి మరియ ఎవరు?

లాజరు బేతనియకు చెందిన మనుష్యుడు. అతని సహోదరీలు మరియ మరియు మార్తా. అదే మరియ ప్రభువుకు బోళముతో పూసి, తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచినది.

John 11:4-5

లాజరు అనారోగ్యంతో ఉన్నాడని యేసు విన్నప్పుడు అతని గురించి మరియు అతని అనారోగ్యం గురించి యేసు ఏమి చెప్పాడు?

యేసు చెప్పాడు, “ఈ వ్యాధి మరణములో అంతం కాదు, అయితే బదులుగా దేవుని కుమారుడు దానిలో మహిమపరచబడేలా అది దేవుని మహిమ కోసం.”

John 11:6-7

లాజరు అనారోగ్యంతో ఉన్నాడని విన్నప్పుడు యేసు ఏమి చేసాడు?

యేసు తాను ఉన్న స్థలంలో మరో రెండు రోజులు ఉన్నాడు.

John 11:8

“మనం తిరిగి యూదయకు వెళదాము” అని ఆయన శిష్యులతో చెప్పినప్పుడు యేసు యొక్క శిష్యులు ఏమి చెప్పారు?

శిష్యులు యేసుకు చెప్పారు, “బోధకుడా, యూదులు ఇప్పుడే నిన్ను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు, నీవు తిరిగి అక్కడికి వెళ్ళుచున్నావా?”

John 11:9

పగటిపూట నడవడం గురించి యేసు ఏమి చెప్పాడు?

ఎవరైనా పగటివేళ నడిచిన యెడల అతడు పగటి వెలుగు చూస్తాడు కాబట్టి అతడు తొట్రుపడడు అని యేసు చెప్పాడు.

John 11:10-11

రాత్రిలో నడవడం గురించి యేసు ఏమి చెప్పాడు?

ఎవరైనా రాత్రివేళ నడచిన యెడల, అతనిలో వెలుగు లేకపోయిన కారణంగా అతడు తొట్రుపడుతాడు.

John 11:12

లాజరు నిద్రపోయాడని శిష్యులు ఏ విధంగా భావించారు?

లాజరు విశ్రాంతి తీసుకోవడానికి నిద్రపోయాడని శిష్యులు భావించారు.

John 11:13-14

లాజరు నిద్రపోయాడని శిష్యులు ఏ విధంగా భావించారు?

లాజరు విశ్రాంతి తీసుకోవడానికి నిద్రపోయాడని శిష్యులు భావించారు.

లాజరు నిద్రపోయాడని యేసు చెప్పినప్పుడు అర్థం ఏమిటి?

లాజరు నిద్రపోయాడని యేసు చెప్పినప్పుడు, ఆయన లాజరు మరణం గురించి మాట్లాడుచున్నాడు.

John 11:15

లాజరు చనిపోయినప్పుడు తాను లేనందుకు యేసు ఎందుకు సంతోషించాడు?

యేసు చెప్పాడు, "నేను అక్కడ లేనందుకు మీ నిమిత్తము నేను సంతోషిస్తున్నాను, తద్వారా మీరు విశ్వసిస్తారు."

John 11:16

వారు యూదయకు తిరిగి వెళితే ఏమి జరుగుతుందని తోమా అనుకున్నాడు?

వారు అందరు చనిపోతారని తోమా అనుకున్నాడు.

John 11:17-19

యేసు వచ్చినప్పుడు లాజరు ఎంతకాలం సమాధిలో ఉన్నాడు?

లాజరు సమాధిలో నాలుగు రోజులు ఉన్నాడు.

John 11:20-21

యేసు వస్తున్నాడని మార్త వినినప్పుడు ఏమి చేసింది?

యేసు వస్తున్నాడని మార్త వినినప్పుడు, ఆమె వెళ్ళి ఆయనను కలుసుకుంది.

John 11:22-23

యేసు కోసం దేవుడు ఏమి చేస్తాడని మార్త అనుకుంది?

మార్త చెప్పింది, “ఇప్పుడు కూడా, నీవు దేవుని ఏది అడిగినా ఆయన నీకు ఇస్తాడని నాకు తెలుసు.”

John 11:24

యేసు మార్తతో, “నీ సహోదరుడు తిరిగి లేస్తాడు” అని చెప్పినప్పుడు, యేసు వైపు ఆమె ప్రతిస్పందన ఏమిటి?

ఆమె యేసుతో చెప్పింది, “అంత్య దినమున పునరుత్థానములో అతడు తిరిగి లేస్తాడని నేను యెరుగుదును.”

John 11:25

ఆయనను విశ్వసించే వారికి ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

ఎవరైతే యేసును విశ్వసిస్తారో, అతడు చనిపోయినప్పటికీ, ఇంకా అతడు జీవిస్తాడు అని యేసు చెప్పాడు; మరియు ఎవరైతే జీవిస్తారో మరియు యేసును విశ్వసించే వాడు ఎన్నటికిని చనిపోడు.

John 11:26

తనను విశ్వసించే వారికి ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

ఎవరైతే యేసును విశ్వసిస్తారో, అతడు చనిపోయినప్పటికీ, ఇంకా అతడు జీవిస్తాడని యేసు చెప్పాడు; మరియు ఎవరైతే జీవిస్తారో మరియు యేసును విశ్వసించే వాడు ఎన్నటికి చనిపోడు.

John 11:27-28

యేసు ఎవరో గురించి మార్త యొక్క సాక్ష్యం ఏమిటి?

మార్త యేసుతో చెప్పింది, “అవును, ప్రభువా, నీవు లోకానికి రాబోవుచున్న దేవుని కుమారుడువైన క్రీస్తువని నేను నమ్ముచున్నాను.”

John 11:29-30

మరియ ఎక్కడికి వెళ్ళుచున్నది?

మరియ యేసును కలవడానికి వెళ్ళుచున్నది.

John 11:31-32

మరియ త్వరగా లేచి బయటకు వెళ్ళినప్పుడు, ఆమెతో ఉన్న యూదులు ఏమి ఆలోచించారు మరియు ఏమి చేసారు?

మరియతో ఇంట్లో ఉన్న యూదులు ఆమె ఏడవడానికి అక్కడ సమాధి దగ్గరకు వెళ్ళుచున్నదని భావించారు, కాబట్టి వారు ఆమెను వెంబడించారు.

John 11:33

యేసు ఆత్మలో మూలగడానికి మరియు కలత చెందడానికి మరియు ఏడ్వడానికి ఏది ప్రేరేపించినట్లు కనిపిస్తుంది?

మరియ ఏడ్వడం మరియు ఆమెతో వచ్చిన యూదులు ఏడ్వడం చూసిన తరువాత యేసు ఆత్మలో మూలిగి కలత చెంది మరియు ఏడ్చాడు.

John 11:34

యేసు ఆత్మలో కేకలు వేయడానికి మరియు కలత చెందడానికి మరియు ఏడ్వడానికి ఏది ప్రేరేపించినట్లు కనిపిస్తుంది?

మరియ ఏడ్వడం మరియు ఆమెతో వచ్చిన యూదులు ఏడ్వడం చూసిన తరువాత యేసు ఆత్మలో మూలిగి కలత చెంది మరియు ఏడ్చాడు.

John 11:35

యేసు ఆత్మలో కేకలు వేయడానికి మరియు కలత చెందడానికి మరియు ఏడ్వడానికి ఏది ప్రేరేపించినట్లు కనిపిస్తుంది?

మరియ ఏడ్వడం మరియు ఆమెతో వచ్చిన యూదులు ఏడ్వడం చూసిన తరువాత యేసు ఆత్మలో మూలిగి కలత చెంది మరియు ఏడ్చాడు.

John 11:36-38

యేసు ఏడ్వడం చూసిన యూదులు ఏమని నిర్ధారించారు?

యేసు లాజరును ప్రేమిస్తున్నాడని వారు నిర్ధారించారు.

John 11:39

తాము లాజరును ఉంచిన గుహ ద్వారము నుండి రాయిని తీసివేయమని యేసు యొక్క ఆజ్ఞకు మార్త యొక్క అభ్యంతరం ఏమిటి?

మార్త చెప్పింది, "ప్రభువా, ఈ సమయానికి దేహము దుర్వాసన వస్తుంది, ఎందుకంటే అతడు చనిపోయి నాలుగు రోజులు అయింది."

John 11:40

రాయిని తీయడానికి మార్త యొక్క అభ్యంతరమునకు యేసు యొక్క సమాధానం ఏమని చెప్పాడు?

యేసు మార్తతో చెప్పాడు, “నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా.”

John 11:41

గుహలో నుండి రాయి తీయబడిన వెంటనే యేసు ఏమి చేసాడు?

యేసు తన కళ్ళను పైకెత్తి మరియు తన తండ్రికి బిగ్గరగా ప్రార్థించాడు.

John 11:42-43

యేసు ఎందుకు బిగ్గరగా ప్రార్థించాడు మరియు తన తండ్రితో ఏమి చెప్పాడు?

ఆయన బిగ్గరగా ప్రార్థించాడు మరియు తన చుట్టూ నిలబడి ఉన్న జనసమూహం కారణంగా ఆయన ఏమి చేసాడో చెప్పాడు, తద్వారా తండ్రి తనను పంపాడని వారు నమ్ముతారు.

John 11:44

యేసు పెద్ద స్వరముతో, “లాజరూ, బయటికి రా!” అని అరిచినప్పుడు ఏమి జరిగింది?

చనిపోయిన మనుష్యుడు బయటికి వచ్చాడు, చేతులు మరియు కాళ్ళను సమాధి దుస్తులతో కట్టబడి ఉన్నాయి, మరియు ఆయన ముఖము ఒక గుడ్డతో కట్టబడింది.

John 11:45

లాజరు గుహ నుండి బయటకు రావడాన్ని చూసిన యూదుల ప్రతిస్పందన ఏమిటి?

చాలా మంది యూదులు యేసు చేసిన పనిని చూసి ఆయనను విశ్వసించారు, అయితే కొందరు పరిసయ్యుల వద్దకు వెళ్ళి యేసు ఏమి చేసాడో వారికి చెప్పారు.

John 11:46-49

లాజరు గుహ నుండి బయటకు రావడాన్ని చూసిన యూదుల ప్రతిస్పందన ఏమిటి?

చాలా మంది యూదులు యేసు చేసిన పనిని చూసి ఆయనను విశ్వసించారు, అయితే కొందరు పరిసయ్యుల వద్దకు వెళ్ళి యేసు ఏమి చేసాడో వారికి చెప్పారు.

John 11:50-52

ప్రధాన యాజకులు మరియు పరిసయ్యుల సభ సమావేశంలో, కయప ఏమి ప్రవచించాడు?

దేశం మొత్తం నశించిపోవడం కంటే ప్రజల కోసం ఒక మనుష్యుడు చనిపోవడమే వారికి శ్రేయస్కరమని కయప చెప్పాడు.

John 11:53

ఆ రోజు నుండి, ఆలోచనసభ ఎటువంటి ప్రణాళికను తయారు చేసింది?

యేసును ఏవిధంగా చంపాలో వారు పథకము వేసుకున్నారు.

John 11:54-56

లాజరును లేపిన తరువాత యేసు ఏమి చేసాడు?

యేసు ఇక మీదట యూదుల మధ్య బహిరంగంగా నడవలేదు, అయితే ఆయన బేతనియ నుండి అరణ్యమునకు సమీపంలో ఉన్న ఎఫ్రాయిము అనే పట్టణములోనికి బయలుదేరాడు. అక్కడ ఆయన తన శిష్యులతో కలిసి ఉన్నాడు.

John 11:57

ప్రధాన యాజకులు మరియు పరిసయ్యులు ఏ ఆజ్ఞ జారీ చేసారు?

యేసు ఎక్కడ ఉన్నాడో ఎవరికైనా తెలిసిన యెడల, ఆయనను పట్టుకునేలా తెలియజేయమని వారు ఆజ్ఞ ఇచ్చారు.

John 12

John 12:1-2

యేసు ఎప్పుడు బేతనియకు తిరిగి వచ్చాడు?

ఆయన పస్కాకు ఆరు రోజుల ముందు బేతనియకు వచ్చాడు.

John 12:3

యేసు కోసం చేసిన విందులో మరియ ఏమి చేసింది?

మరియ చాలా విలువైన స్వచ్ఛమైన అచ్చ జటామాంసితో చేసిన అత్తరు తీసుకొని, దానితో యేసు పాదాలకు పూసి, తన తలవెండ్రుకలతో ఆయన పాదాలను తుడిచింది.

John 12:4

యేసు శిష్యులలో ఒకడైన యూదా ఇస్కరియోతు అత్తరు అమ్మి ఆ డబ్బును పేదలకు ఇవ్వాల్సిందని ఎందుకు ఫిర్యాదు చేసాడు?

యూదా పేదల కోసం శ్రద్ధ వహించడం వలన కాదు, అతడు దొంగ కాబట్టి: డబ్బు సంచి అతని వద్ద ఉంది మరియు దానిలో కొంత భాగాన్ని తన కోసం తీసుకుంటాడు.

John 12:5

యేసు శిష్యులలో ఒకరైన యూదా ఇస్కరియోతు అత్తరు అమ్మి ఆ డబ్బును పేదలకు ఇవ్వాల్సిందని ఎందుకు ఫిర్యాదు చేసాడు?

యూదా పేదల కోసం శ్రద్ధ వహించడం వలన కాదు, అతడు దొంగ కాబట్టి: డబ్బు సంచి అతని వద్ద ఉంది మరియు దానిలో కొంత భాగాన్ని తన కోసం తీసుకుంటాడు.

John 12:6

యేసు శిష్యులలో ఒకరైన యూదా ఇస్కరియోతు అత్తరు అమ్మి ఆ డబ్బును పేదలకు ఇవ్వాల్సిందని ఎందుకు ఫిర్యాదు చేసాడు?

యూదా పేదల కోసం శ్రద్ధ వహించడం వలన కాదు, అతడు దొంగ కాబట్టి: డబ్బు సంచి అతని వద్ద ఉంది మరియు దానిలో కొంత భాగాన్ని తన కోసం తీసుకుంటాడు.

John 12:7

మరియ యొక్క అత్తరు (జటామాంసి) వినియోగాన్ని యేసు ఏవిధంగా సమర్థించాడు?

యేసు చెప్పాడు, “నన్ను పాతిపెట్టు దినము కోసం ఆమె వద్ద ఉన్న దానిని ఉంచుకొనియ్యుడి. పేదలు ఎల్లప్పుడూ మీతో కలిగి ఉంటారు; అయితే మీరు ఎల్లప్పుడు నన్ను కలిగి ఉండరు.

John 12:8

మరియ యొక్క అత్తరు (జటామాంసి) వినియోగాన్ని యేసు ఏవిధంగా సమర్థించాడు?

యేసు చెప్పాడు, “నన్ను పాతిపెట్టు దినము కోసం ఆమె వద్ద ఉన్న దానిని ఉంచుకొనియ్యుడి. పేదలు ఎల్లప్పుడూ మీతో కలిగి ఉంటారు; అయితే మీరు ఎల్లప్పుడు నన్ను కలిగి ఉండరు.

John 12:9

బేతనియలో ఒక పెద్ద గుంపు ఎందుకు గుమికూడారు?

వారు యేసు కొసం మరియు యేసు మృతులలో నుండి లేపిన లాజరును చూడడానికి కూడా వచ్చారు.

John 12:10

ప్రధాన యాజకులు లాజరును ఎందుకు చంపాలనుకున్నారు?

చాలా మంది యూదులు వెళ్ళి యేసును విశ్వసించినందుకు లాజరును చంపాలని వారు కోరుకున్నారు.

John 12:11-12

ప్రధాన యాజకులు లాజరును ఎందుకు చంపాలనుకున్నారు?

చాలా మంది యూదులు వెళ్ళి యేసును విశ్వసించినందుకు లాజరును చంపాలని వారు కోరుకున్నారు.

John 12:13

యేసు వస్తున్నాడని విని పండుగలో ఉన్న జనసమూహంము ఏమి చేసారు?

వారు ఖర్జూరపుమట్టలు తీసుకొని ఆయనను కలవడానికి బయటికి వెళ్ళి, “జయము! ఇశ్రాయేలు రాజు అయిన ప్రభువు నామములో వచ్చువాడు స్తుతింపబడును గాక.”

John 12:14

యేసు గాడిదపై పట్టణములోనికి ప్రవేశించినప్పుడు యేసు గురించి ఏ ప్రవచనం నెరవేరింది?

గాడిద పిల్ల మీద కూర్చొని సీయోను రాజు వస్తాడన్న ప్రవచనం నెరవేరింది.

John 12:15-16

యేసు గాడిదపై పట్టణములోనికి ప్రవేశించినప్పుడు యేసు గురించి ఏ ప్రవచనం నెరవేరింది?

గాడిద పిల్ల మీద కూర్చొని సీయోను రాజు వస్తాడన్న ప్రవచనం నెరవేరింది.

John 12:17

పండుగలో ఉన్న జనసమూహం యేసును కలవడానికి ఎందుకు వెళ్ళారు?

యేసు లాజరును సమాధి నుండి బయటకు పిలిచి మృతులలో నుండి లేపాడని ప్రత్యక్ష సాక్షుల ద్వారా విన్నారు కాబట్టి వారు యేసును కలవడానికి బయలుదేరారు.

John 12:18-22

పండుగలో ఉన్న జనసమూహం యేసును కలవడానికి ఎందుకు వెళ్ళారు?

యేసు లాజరును సమాధి నుండి బయటకు పిలిచి మృతులలో నుండి లేపాడని ప్రత్యక్ష సాక్షుల ద్వారా విన్నారు కాబట్టి వారు యేసును కలవడానికి బయలుదేరారు.

John 12:23

కొంతమంది గ్రీకులు యేసును చూడాలనుకుంటున్నారని అంద్రెయ మరియు ఫిలిప్పు చెప్పిన తరువాత యేసు మొదట ఏమి చెప్పాడు?

యేసు వారికి జవాబిచ్చి మరియు చెప్పాడు, “మనుష్య కుమారుడు మహిమపరచబడే గడియ వచ్చింది.”

John 12:24

గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే దానికి ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

అది చనిపోతే అది చాలా ఫలిస్తుంది అని యేసు చెప్పాడు.

John 12:25

తన ప్రాణమును ప్రేమించేవాడికి మరియు ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడికి ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకుంటాడు, అయితే ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు దానిని శాశ్వతంగా ఉంచుకుంటాడు అని యేసు చెప్పాడు.

John 12:26-27

యేసును సేవించే వారితో దేవుడు ఏవిధంగా వ్యవహరిస్తాడు?

తండ్రి అతనిని ఘనపరచును.

John 12:28-29

“తండ్రీ, నీ నామమును మహిమపరచుము” అని యేసు చెప్పినప్పుడు ఏమి జరిగింది?

పరలోకము నుండి ఒక స్వరం వచ్చి మరియు చెప్పెను, "నేను దానిని మహిమపరిచాను మరియు మరల మహిమపరుస్తాను"

John 12:30

పరలోకం నుండి శబ్దం రావడానికి కారణం యేసు ఏమి చెప్పాడు?

యేసు స్వరం తన కోసమే కాదు, యూదుల కోసం అని చెప్పాడు.

John 12:31

ఇప్పుడు ఏమి జరుగబోతుందని యేసు చెప్పాడు?

యేసు చెప్పాడు, "ఇప్పుడు ఈ లోకము యొక్క తీర్పు ఉన్నది: ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడతాడు."

John 12:32

"మరియు నేను భూమి నుండి పైకి ఎత్తబడిన యెడల, ప్రజలందరిని నా వైపుకు ఆకర్షించుకుంటాను" అని యేసు ఎందుకు చెప్పాడు.

యేసు ఏ విధమైన మరణముతో చనిపోతాడో సూచించడానికి ఇది చెప్పాడు.

John 12:33

"మరియు నేను భూమి నుండి పైకి ఎత్తబడి యెడల, ప్రజలందరిని నా వైపుకు ఆకర్షించుకుంటాను" అని యేసు ఎందుకు చెప్పాడు.

యేసు ఏ విధమైన మరణముతో చనిపోతాడో సూచించడానికి ఇలా చెప్పాడు.

John 12:34

ఆయన చెప్పిన దాని గురించి జనసమూహం అడిగినప్పుడు, యేసు నేరుగా వారికి జవాబిచ్చాడా?

లేదు.. వారి ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేదు.

John 12:35

ఆయన చెప్పిన దాని గురించి జనసమూహము అడిగినప్పుడు, యేసు నేరుగా వారికి జవాబిచ్చాడా?

లేదు.. ఆయన వారి ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేదు.

వెలుగు గురించి యేసు ఏమి చెప్పాడు?

యేసు చెప్పాడు, “ఇంకా మరికొంత కాలం మీ మధ్య వెలుగు ఉంది. మీకు వెలుగు ఉన్నప్పుడే నడవండి ..." "మీకు వెలుగు ఉండగానే వెలుగును విశ్వసించండి, తద్వారా మీరు వెలుగు కుమారులుగా మారేందుకు." అని కూడా చెప్పాడు.

John 12:36

వెలుగు గురించి యేసు ఏమి చెప్పాడు?

యేసు చెప్పాడు, “ఇంకా మరికొంత కాలం మీ మధ్య వెలుగు ఉంది. మీకు వెలుగు ఉన్నప్పుడే నడవండి ..." "మీకు వెలుగు ఉండగానే వెలుగును విశ్వసించండి, తద్వారా మీరు వెలుగు కుమారులుగా మారేందుకు." అని కూడా చెప్పాడు.

John 12:37

ప్రజలు యేసును ఎందుకు విశ్వసించ లేదు?

యెషయా ప్రవక్త యొక్క మాట నెరవేరుతుందని వారు విశ్వసించలేదు, అతడు చెప్పినది: “ప్రభువా, మా వర్తమానమును ఎవడు నమ్మాడు? మరియు ప్రభువు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడింది?

John 12:38

ప్రజలు యేసును ఎందుకు విశ్వసించ లేదు?

యెషయా ప్రవక్త యొక్క మాట నెరవేరుతుందని వారు విశ్వసించలేదు, అతడు చెప్పినది: “ప్రభువా, మా వర్తమానమును ఎవడు నమ్మాడు? మరియు ప్రభువు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడింది?

John 12:39

ప్రజలు యేసును ఎందుకు విశ్వసించలేకపోయారు?

వారు విశ్వసించలేకపోయారు ఎందుకంటే యెషయా చెప్పినట్లు, “ఆయన వారి కన్నులకు అంధత్వము, మరియు వారి హృదయములను కఠినపరచెను; లేనియెడల వారు తమ కళ్ళతో చూస్తారు మరియు వారి హృదయాలతో గ్రహిస్తారు, మరియు తిరుగుతారు, మరియు నేను వారిని స్వస్థపరుస్తాను.

John 12:40

ప్రజలు యేసును ఎందుకు విశ్వసించలేకపోయారు?

వారు విశ్వసించలేకపోయారు ఎందుకంటే యెషయా చెప్పినట్లు, “ఆయన వారి కన్నులకు అంధత్వము, మరియు వారి హృదయములను కఠినపరచెను; లేనియెడల వారు తమ కళ్ళతో చూస్తారు మరియు వారి హృదయాలతో గ్రహిస్తారు, మరియు తిరుగుతారు, మరియు నేను వారిని స్వస్థపరుస్తాను.

John 12:41

యెషయా ఈ విషయములు ఎందుకు చెప్పాడు?

అతడు యేసు యొక్క మహిమను చూసి ఆయన గురించి మాట్లాడాడు కాబట్టి ఈ విషయాలు చెప్పాడు.

John 12:42

యేసును నమ్మని పాలకులు ఎందుకు ఒప్పుకోలేదు?

వారు దానిని ఒప్పుకోలేదు, ఎందుకంటే వారు పరిసయ్యులకు భయపడి మరియు సమాజ మందిరం నుండి వెలివేయబడడానికి కోరుకోలేదు. వారు దేవుని నుండి వచ్చే మెప్పు కంటే మనుష్యుల నుండి వచ్చే మెప్పును ఎక్కువగా ఇష్టపడినారు.

John 12:43

యేసును నమ్మని పాలకులు ఎందుకు ఒప్పుకోలేదు?

వారు దానిని ఒప్పుకోలేదు, ఎందుకంటే వారు పరిసయ్యులకు భయపడి మరియు సమాజ మందిరం నుండి వెలివేయబడడానికి కోరుకోలేదు. వారు దేవుని నుండి వచ్చే మెప్పు కంటే మనుష్యుల నుండి వచ్చే మెప్పును ఎక్కువగా ఇష్టపడినారు.

John 12:44

యేసు తన గురించి మరియు తన తండ్రి గురించి ఏ ప్రకటన చేసాడు?

యేసు చెప్పాడు, “నన్ను విశ్వసించువాడు నాయందు మాత్రమే కాక నన్ను పంపినవానియందు కూడా విశ్వాసముంచును, నన్ను చూచువాడు నన్ను పంపినవానిని చూచుచున్నాడు.”

John 12:45-46

యేసు తన గురించి మరియు తన తండ్రి గురించి ఏ ప్రకటన చేసాడు?

యేసు చెప్పాడు, “నన్ను విశ్వసించువాడు నాయందు మాత్రమే కాక నన్ను పంపినవానియందు కూడా విశ్వాసముంచును, నన్ను చూచువాడు నన్ను పంపినవానిని చూచుచున్నాడు”

John 12:47

తాను ఏమి చేయడానికి ఈ లోకానికి వచ్చెనని యేసు చెప్పాడు?

యేసు ఈ లోకమును రక్షించడానికి తాను వచ్చానని చెప్పాడు.

John 12:48

యేసును తిరస్కరించి మరియు ఆయన మాటలను అంగీకరించని వారికి ఏది తీర్పునిస్తుంది?

యేసు చెప్పిన మాట అంత్య దినమున తనను తిరస్కరించే వారికి తీర్పుతీస్తుంది.

John 12:49

యేసు తన స్వంత ఇష్టానుసారముగా మాట్లాడాడా?

లేదు. యేసును పంపిన తండ్రి ఏమి చెప్పాలో మరియు మాట్లాడాలో ఆయనకు ఆజ్ఞాపించాడు.

John 12:50

తండ్రి తనతో చెప్పిన ప్రకారము యేసు మనుష్యులకు ఎందుకు చెప్పాడు?

తన తండ్రి యొక్క ఆజ్ఞ నిత్యజీవమని యేసుకు తెలుసు కాబట్టి ఆయన ఇది చేసాడు.

John 13

John 13:1

యేసు ఎంతకాలం తన స్వంత వారిని ప్రేమించాడు?

ఆయన వారిని అంతము వరకు ప్రేమించాడు.

John 13:2

ఇస్కరియోతు యూదాకు అపవాది ఏమి చేసాడు?

యేసును అప్పగించుటకు యూదా ఇస్కరియోతు హృదయములో అపవాది దానిని ఉంచాడు.

John 13:3

తండ్రి యేసుకు ఏమి ఇచ్చాడు?

తండ్రి సమస్తమును యేసు చేతికి అప్పగించాడు.

యేసు ఎక్కడ నుండి వచ్చాడు మరియు ఎక్కడికి వెళ్తున్నాడు?

యేసు దేవుని నుండి వచ్చాడు మరియు దేవుని యొద్దకు తిరిగి వెళ్ళుచున్నాడు.

John 13:4

రాత్రి భోజనం నుండి లేచినప్పుడు యేసు ఏమి చేసాడు?

ఆయన తన పై వస్త్రమును పక్కన పెట్టాడు, ఒక తువాలు తీసుకొన్నాడు మరియు దానిని తన చుట్టూ కట్టుకొన్నాడు, ఒక పళ్ళెములో నీరు పోసి మరియు శిష్యుల యొక్క పాదాలను కడగడం మరియు తువ్వాలతో వాటిని తుడవడం ప్రారంభించాడు.

John 13:5-7

రాత్రి భోజనం నుండి లేచినప్పుడు యేసు ఏమి చేసాడు?

ఆయన తన పై వస్త్రమును పక్కన పెట్టాడు, ఒక తువాలు తీసుకొన్నాడు మరియు దానిని తన చుట్టూ కట్టుకొన్నాడు, ఒక పళ్ళెములో నీరు పోసి మరియు శిష్యుల యొక్క పాదాలను కడగడం మరియు తువ్వాలతో వాటిని తుడవడం ప్రారంభించాడు.

John 13:8-10

పేతురు తన పాదాలను యేసు చేత కడుగుకోవడానికి అభ్యంతరం చెప్పినప్పుడు యేసు ఏమి చెప్పాడు?

యేసు చెప్పాడు, “నేను నిన్ను కడగని యెడల, నీవు నాతో భాగము పొందలేవు”

John 13:11-13

“మీరందరూ పవిత్రులు కారు” అని యేసు తన శిష్యులతో ఎందుకు అన్నాడు?

యేసు ఇది చెప్పాడు ఎందుకంటే తనను ఎవరు అప్పగిస్తారో ఆయనకు తెలుసు.

John 13:14

యేసు శిష్యుల పాదాలను ఎందుకు కడిగాడు?

యేసు శిష్యులకు ఒక మాదిరి ఇవ్వడానికి శిష్యుల పాదాలను కడిగాడు తద్వారా ఆయన వారికి చేసినట్లుగా వారు ఒకరి కొకరు చేయాలి.

John 13:15

యేసు శిష్యుల పాదాలను ఎందుకు కడిగాడు?

యేసు శిష్యులకు ఒక మాదిరి ఇవ్వడానికి శిష్యుల పాదాలను కడిగాడు తద్వారా ఆయన వారికి చేసినట్లుగా వారు ఒకరి కొకరు చేయాలి.

John 13:16-17

సేవకుడు తన యజమాని కంటే గొప్పవాడా లేక పంపినవాడు తనను పంపినవాని కంటే గొప్పవాడా?

సేవకుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు మరియు పంపబడిన వాడు తనను పంపిన వాని కంటే గొప్పవాడు కాదు.

John 13:18

యేసుకు వ్యతిరేకంగా మడమ ఎత్తినది ఎవరు?

యేసు యొక్క రొట్టె తిన్నవాడు ఆయనకు వ్యతిరేకముగా తన మడమ ఎత్తాడు.

John 13:19

యేసు తన శిష్యులతో ఎందుకు చెప్పాడు, “మీరందరు పవిత్రులు కారు” మరియు “నా రొట్టె తినేవాడు నాకు వ్యతిరేకముగా అతని మడమ ఎత్తాడు”?

యేసు అది జరగకముందే వారికి చెప్పాడు తద్వారా అది జరిగినప్పుడు, ఆయనే ‘నేను’ అని వారు విశ్వసిస్తారు.

John 13:20-23

యేసు పంపిన వారిని మీరు స్వీకరించిన యెడల మీరు ఎవరిని స్వీకరిస్తారు?

యేసు పంపిన వారిని మీరు స్వీకరించినయెడల, మీరు యేసును స్వీకరిస్తారు, మరియు మీరు కూడా యేసును పంపిన వానిని స్వీకరిస్తారు.

John 13:24-25

వారిలో ఒకడు తనను అప్పగిస్తాడు అని యేసు తన శిష్యులతో చెప్పినప్పుడు, సీమోను పేతురు ఏమి చేసాడు?

సీమోను పేతురు యేసు ప్రేమించిన శిష్యునికి సైగ చేసి మరియు చెప్పాడు, “ఆయన ఎవరి గురించి మాట్లాడుచున్నాడో మాకు చెప్పు.”

John 13:26

యేసు ప్రేమించిన శిష్యుడు యేసును ఎవరు అప్పగించబోతున్నారని అడిగినప్పుడు యేసు ఏవిధంగా స్పందించాడు?

యేసు, “నేను రొట్టె ముక్కను ముంచి అతనికి ఇస్తాను” అని జవాబిచ్చాడు. అప్పుడు యేసు రొట్టె ముంచి సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదాకు ఇచ్చాడు.

John 13:27-29

జుడాస్‌కు ఏమి జరిగింది మరియు యేసు యూదాకు రొట్టె ఇచ్చిన తరువాత అతడు ఏమి చేసాడు?

యూదా రొట్టె తీసుకున్న తరువాత, సాతాను అతనిలోకి ప్రవేశించాడు, మరియు అతడు వెంటనే బయటకు వెళ్ళాడు.

John 13:30

జుడాస్‌కు ఏమి జరిగింది మరియు యేసు యూదాకు రొట్టె ఇచ్చిన తరువాత అతడు ఏమి చేసాడు?

యూదా రొట్టె తీసుకున్న తరువాత, సాతాను అతనిలోకి ప్రవేశించాడు మరియు అతడు వెంటనే బయటకు వెళ్ళాడు.

John 13:31-32

దేవుడు ఏవిధంగా మహిమపరచబడబోతున్నాడు?

మనుష్యకుమారునిలో దేవుడు మహిమపరచబడబోతున్నాడు. మనుష్యకుమారుడు మహిమపరచబడినప్పుడు, అది దేవుని మహిమపరచెను.

John 13:33

“నేను ఎక్కడికి వెళుతున్నాను, మీరు రాలేరు” అని యేసు చెప్పినప్పుడు యేసు ఎక్కడికి వెళ్తున్నాడో సీమోను పేతురుకు అర్థమైందా?

లేదు, సీమోను పేతురుకు అర్థం కాలేదు, ఎందుకంటే అతడు యేసును, “ప్రభూ, నీవు ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగాడు.

John 13:34

యేసు తన శిష్యులకు ఏ కొత్త ఆజ్ఞ ఇచ్చాడు?

యేసు వారిని ప్రేమించినట్లు వారు ఒకరినొకరు ప్రేమించాలని కొత్త ఆజ్ఞ.

John 13:35-37

తన శిష్యులు ఒకరినొకరు ప్రేమించాలనే ఆజ్ఞను పాటిస్తే ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

ఈ ఆజ్ఞను పాటించడం ద్వారా మనుష్యులు అందరూ తన శిష్యులని తెలుసుకుంటారని యేసు చెప్పాడు.

John 13:38

నీ కోసం నా ప్రాణాన్ని అర్పిస్తాను” అని సీమోను పేతురు చెప్పినప్పుడు యేసు ఏవిధంగా సమాధానం చెప్పాడు?

యేసు ఇలా జవాబిచ్చాడు, “నా కోసం నీ ప్రాణాన్ని అర్పిస్తావా? నిశ్చయంగా, నేను మీతో చెప్తున్నాను, మీరు నన్ను మూడుసార్లు తిరస్కరించే ముందు కోడి కూయదు.”

John 14

John 14:1

శిష్యుల హృదయాలు ఎందుకు కలత చెందకూడదు?

వారి హృదయాలు కలవరపడకూడదు ఎందుకంటే యేసు వారి కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేయబోతున్నాడు మరియు యేసు ఉన్న చోట వారు కూడా ఉండేలా యేసు వారిని తన దగ్గరకు స్వీకరించడానికి తిరిగి వస్తాడు.

John 14:2

శిష్యుల హృదయాలు ఎందుకు కలత చెందకూడదు?

వారి హృదయాలు కలత చెందకూడదు ఎందుకంటే యేసు వారి కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేయబోతున్నాడు మరియు యేసు ఉన్న చోట వారు కూడా ఉండేలా యేసు వారిని తన దగ్గరకు స్వీకరించడానికి తిరిగి వస్తాడు.

తండ్రి ఇంట్లో ఏముంది?

తండ్రి ఇంట్లో చాలా నివాస స్థలాలు ఉన్నాయి.

John 14:3-5

శిష్యుల హృదయాలు ఎందుకు కలత చెందకూడదు?

వారి హృదయాలు కలవరపడకూడదు ఎందుకంటే యేసు వారి కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేయబోతున్నాడు మరియు యేసు ఉన్న చోట వారు కూడా ఉండేలా యేసు వారిని తన దగ్గరకు స్వీకరించడానికి తిరిగి వస్తాడు.

యేసు శిష్యుల కోసం ఏమి చేయబోతున్నాడు?

యేసు వారి కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేసి, వారి కోసం తిరిగి రాబోతున్నాడు.

John 14:6-7

తండ్రి వద్దకు రావడానికి ఏకైక మార్గం ఏమిటి?

తండ్రి వద్దకు రావడానికి ఏకైక మార్గం యేసు ద్వారానే.

John 14:8-9

శిష్యులకు సరిపోయేది ఏమి చేయమని ఫిలిప్పు యేసుకు చెప్పాడు?

ఫిలిప్పు యేసుతో, "ప్రభువు మాకు తండ్రిని చూపించు, అది మాకు సరిపోతుంది" అని చెప్పాడు.

John 14:10

యేసు తన సొంత ఇష్ట ప్రకారం శిష్యులతో మాట్లాడుతున్నాడా?

యేసు తన స్వశక్తితో మాట్లాడటం లేదు. బదులుగా, తండ్రి పని చేస్తున్నది అతనిలో నివసిస్తున్న తండ్రి.

John 14:11

వేరే కారణం లేకుంటే, యేసు తండ్రిలో ఉన్నాడని మరియు తండ్రి యేసులో ఉన్నాడని శిష్యులు ఎందుకు నమ్మాలని యేసు చెప్పాడు?

వేరే కారణం లేకుంటే యేసు చేసిన పనుల కారణంగా వారు దీనిని విశ్వసించాలని యేసు చెప్పాడు.

John 14:12

శిష్యులు తనకంటే గొప్ప పనులు చేయగలరని యేసు ఎందుకు చెప్పాడు?

యేసు తండ్రి దగ్గరకు వెళ్తున్నందున శిష్యులు ఇంకా గొప్ప పనులు చేస్తారని యేసు చెప్పాడు.

John 14:13-14

శిష్యులు తన పేరు మీద ఏది అడిగినా యేసు ఎందుకు చేస్తాడు?

కుమారునిలో తండ్రి మహిమపరచబడాలని యేసు దానిని చేస్తాడు.

John 14:15-16

మీరు ఆయనను ప్రేమిస్తే మీరు ఏమి చేస్తారని యేసు చెప్పాడు?

మీరు ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను పాటిస్తారని యేసు చెప్పాడు.

John 14:17-20

ఎప్పటికీ శిష్యులతో ఉండడానికి తండ్రి ఇచ్చే ఇతర ఓదార్పుని యేసు ఏమని పిలుస్తున్నాడు?

యేసు అతనిని సత్యం యొక్క ఆత్మ అని పిలుస్తాడు.

లోకం ఎందుకు సత్యం యొక్క ఆత్మను పొందలేకపోతుంది?

లోకము సత్యం యొక్క ఆత్మను పొందదు, ఎందుకంటే అది అతనిని చూడదు లేదా అతనిని తెలుసుకోదు.

స్పిరిట్ ఆఫ్ ట్రూత్ ఎక్కడ ఉంటుందని యేసు చెప్పాడు?

సత్యం యొక్క ఆత్మ శిష్యులతో పాటు ఉంటుందని మరియు వారిలో ఉంటుందని యేసు చెప్పాడు.

John 14:21-25

యేసు ఆజ్ఞలను కలిగి ఉండి వాటిని పాటించే మనుష్యుడుకి ఏమి జరుగుతుంది?

ఆ ప్రజలు యేసు మరియు అతని తండ్రిచే ప్రేమించబడతారు మరియు యేసు ఆ ప్రజలకు తనను తాను చూపిస్తాడు.

John 14:26-27

తండ్రి పంపినప్పుడు సహాయకుడు, పరిశుద్ధాత్మ ఏమి చేస్తాడు?

సహాయకుడు, పరిశుద్ధాత్మ, శిష్యులకు అన్ని విషయాలు బోధిస్తాడు మరియు యేసు వారితో చెప్పినవన్నీ వారి జ్ఞాపకార్థం చేస్తాడు.

John 14:28-29

యేసు వెళ్ళిపోతున్నందుకు శిష్యులు ఎందుకు సంతోషించాలి?

యేసు తండ్రి వద్దకు వెళ్తున్నందున వారు సంతోషించాలని యేసు చెప్పాడు, ఎందుకంటే తండ్రి యేసు కంటే గొప్పవాడు.

John 14:30-31

శిష్యులతో ఎక్కువ మాట్లాడనని చెప్పడానికి యేసు ఏ కారణం చెప్పాడు?

యేసు చెప్పిన కారణం ఈ లోకపు యువరాజు వస్తున్నాడని.

John 15

John 15:1

నిజమైన తీగ ఎవరు?

యేసు నిజమైన ద్రాక్షావల్లి.

ద్రాక్షా వల్లి పెంచేది ఎవరు?

తండ్రి తీగను పెంచేవాడు.

John 15:2

క్రీస్తులో ఉన్న శాఖలను తండ్రి ఏమి చేస్తాడు?

తండ్రి ఫలించని కొమ్మలను తీసివేస్తాడు మరియు ఫలాలను ఇచ్చే ప్రతి కొమ్మను మరింత ఫలించేలా కత్తిరిస్తాడు.

John 15:3-4

శిష్యులు ఎందుకు శుద్ధి అయ్యారు?

యేసు వారితో మాట్లాడిన మాట కారణంగా వారు శుద్ధి అయ్యారు.

John 15:5

తీగెలు ఎవరు?

మనము తీగేలము.

ఫలించాలంటే మనం ఏమి చేయాలి?

ఫలించాలంటే మీరు యేసులో నిలిచి ఉండాలి.

John 15:6

మీరు యేసులో నిలిచి ఉండకపోతే ఏమి జరుగుతుంది?

ఎవరైనా యేసులో నిలిచి ఉండకపోతే, అతడు ఒక కొమ్మ వలే విసిరివేయబడతాడు, ఎండిపోతాడు మరియు కాల్చివేయబడతాడు.

John 15:7

మనం ఏది అడిగినా అది మనకు నెరవేరాలంటే మనం ఏమి చేయాలి?

మనం యేసులో నిలిచి ఉండాలి మరియు ఆయన వాక్యం మనలో ఉండాలి. అప్పుడు మనం కోరుకున్నది అడగవచ్చు, మరియు అది మనకు చేయబడుతుంది.

John 15:8-9

తండ్రికి మహిమ కలిగించే రెండు మార్గాలు ఏమిటి?

మనం ఎక్కువ ఫలాలు ఇచ్చినప్పుడు మరియు మనం యేసు శిష్యులుగా ఉన్నప్పుడు తండ్రి మహిమపరచబడతాడు.

John 15:10-12

యేసు ప్రేమలో నిలిచి ఉండాలంటే మనం ఏమి చేయాలి?

మనం ఆయన ఆజ్ఞలను పాటించాలి.

John 15:13

ఒక మనుష్యుడు కలిగి ఉండే గొప్ప ప్రేమ ఏమిటి?

తన స్నేహితుల కోసం తన ప్రాణాన్ని అర్పించడం కంటే గొప్ప ప్రేమ ఎవరికీ లేదు.

John 15:14

మనం యేసు స్నేహితులమో కాదో ఏవిధంగా తెలుస్తుంది?

యేసు ఆజ్ఞాపించిన వాటిని మనం చేసిన యెడల మనం ఆయనకు స్నేహితులం.

John 15:15-18

యేసు శిష్యులను తన స్నేహితులు అని ఎందుకు పిలిచాడు?

ఆయన తన తండ్రి నుండి వినిన సంగతులన్నీ విషయాలన్నీ వారికి తెలియజేసాడు కాబట్టి ఆయన వారిని స్నేహితులు అని పిలిచాడు.

John 15:19-23

యేసును అనుసరించే వారిని లోకం ఎందుకు ద్వేషిస్తుంది?

యేసును అనుసరించేవారిని లోకం ద్వేషిస్తుంది ఎందుకంటే వారు ఈ లోకానికి చెందినవారు కాదు మరియు యేసు వారిని లోకం నుండి ఎన్నుకున్నాడు.

John 15:24-25

వారి పాపానికి లోకం ఎటువంటి సాకు లేకుండా ఉండేలా చెయ్యడానికి యేసు ఏమి చేసాడు?

యేసు వచ్చి ఎవ్వరూ చేయని కార్యాలను వారి మధ్య చేసాడు కాబట్టి లోకానికి వారి పాపం విషయంలో ఎటువంటి సాకు లేదు.

John 15:26

యేసు గురించి ఎవరు సాక్ష్యమిస్తారు?

సహాయకుడు, అంటే సత్యం యొక్క ఆత్మ, యేసు గురించి సాక్ష్యమిస్తాడు.

John 15:27

యేసు గురించి ఎవరు సాక్ష్యమిస్తారు?

సహాయకుడు, అంటే సత్యం యొక్క ఆత్మ, యేసు గురించి సాక్ష్యమిస్తాడు.

యేసు గురించి శిష్యులు ఎందుకు సాక్ష్యమిస్తారు?

వారు మొదటి నుండి యేసుతో ఉన్నందున వారు యేసు గురించి సాక్ష్యమిస్తారు.

John 16

John 16:1-2

యేసు ఈ విషయాలు శిష్యులతో ఎందుకు మాట్లాడాడు?

వారు తొట్రుపడకుండా ఉండేందుకు యేసు ఈ సంగతులు వారితో మాట్లాడాడు.

John 16:3

మనుష్యులు యేసు శిష్యులను సమాజ మందిరాల నుండి ఎందుకు బయటకు పంపుతారు మరియు వారిలో కొందరిని ఎందుకు చంపుతారు?

వారు తండ్రిని లేదా యేసును ఎరుగనందున వారు దీనిని చేస్తారు.

John 16:4-6

యేసు ఈ విషయాల గురించి మొదట్లో శిష్యులకు ఎందుకు చెప్పలేదు?

యేసు వారితో ఉన్నందున మొదట వారికి చెప్పలేదు.

John 16:7

యేసు వెళ్ళడం ఎందుకు మంచిది?

యేసు వెళ్ళిపోవడం మంచిది, ఎందుకంటే యేసు వెళ్ళిపోతే తప్ప ఆదరణకర్త వారి దగ్గరకు రాడు; అయితే యేసు వెళ్ళిపోతే, యేసు ఆదరణకర్తను వారి వద్దకు పంపుతాడు.

John 16:8-12

ఆదరణ కర్త దేనికి సంబంధించి లోకమును దోషిగా ఒప్పిస్తాడు?

పాపం, నీతి మరియు అంతిమ తీర్పు గురించి ఆదరణ కర్త లోకమును ఒప్పిస్తాడు.

John 16:13

సత్య ఆత్మ వచ్చినప్పుడు శిష్యుల కోసం ఏమి చేస్తాడు?

ఆయన శిష్యులను సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు; ఎందుకంటే ఆయన తన గురించి మాట్లాడడు; అయితే ఆయన ఏ సంగతులు విన్నాడో ఆ సంగతులే చెపుతాడు మరియు రాబోయే సంగతులను వారికి తెలియజేస్తాడు.

John 16:14

సత్య ఆత్మ యేసును ఏవిధంగా మహిమపరుస్తాడు?

ఆయన యేసు విషయాలను తీసుకొని శిష్యులకు ప్రకటించడం ద్వారా యేసును మహిమపరుస్తాడు.

John 16:15-16

సత్య ఆత్మ యేసు విషయాల గురించి ఏమి చేస్తాడు?

సత్య ఆత్మ యేసు విషయాలను తీసుకొని శిష్యులకు తెలియచేస్తాడు.

John 16:17

యేసు చెప్పిన ఏ మాటలు శిష్యులకు అర్థం కాలేదు?

యేసు, “కొద్దిసేపటిలో “నేను తండ్రి దగ్గరకు వెళ్తాను కాబట్ట, మీరు నన్ను చూడలేరు; కొద్దిసేపటి తరువాత, మీరు నన్ను చూస్తారు,” అని ఆయన చెప్పినప్పుడు వారు అర్థం చేసుకోలేదు.

John 16:18-19

యేసు చెప్పిన ఏ మాటలు శిష్యులకు అర్థం కాలేదు?

యేసు, “కొద్దిసేపటిలో “నేను తండ్రి దగ్గరకు వెళ్తాను కాబట్ట, మీరు నన్ను చూడలేరు; కొద్దిసేపటి తరువాత, మీరు నన్ను చూస్తారు,” అని ఆయన చెప్పినప్పుడు వారు అర్థం చేసుకోలేదు.

John 16:20-21

శిష్యుల దుఃఖానికి ఏమవుతుంది?

అది ఆనందంగా మారుతుంది.

John 16:22-23

శిష్యులు ఆనందించడానికి ఏమి జరుగుతుంది?

వారు యేసును తిరిగి చూస్తారు, వారి హృదయాలు సంతోషిస్తాయి.

John 16:24-26

యేసు శిష్యులను అడగండి మరియు స్వీకరించమని ఎందుకు చెప్పాడు?

వారి సంతోషం నిండుగా ఉండేలా ఇలా చేయమని యేసు చెప్పాడు.

John 16:27

ఏ కారణం చేత తండ్రి స్వయంగా యేసు శిష్యులను ప్రేమిస్తున్నాడు?

శిష్యులు యేసును ప్రేమించి ఆయన తండ్రి నుండి వచ్చాడని నమ్మినందున తండ్రి శిష్యులను ప్రేమిస్తాడు.

John 16:28-31

యేసు ఎక్కడ నుండి వచ్చాడు మరియు ఎక్కడికి వెళ్తున్నాడు?

యేసు తండ్రి నుండి ఈ లోకానికి వచ్చాడు మరియు లోకాన్ని విడిచి తండ్రి వద్దకు తిరిగి వెళ్ళబోతున్నాడు.

John 16:32

ఆ సమయంలో శిష్యులు ఏమి చేస్తారని యేసు చెప్పాడు?

శిష్యులు చెదరగొట్టబడతారని, ప్రతి ఒక్కరూ తమ సొంత ఆస్తులకు వెళతారని యేసు చెప్పాడు, మరియు వారు యేసును ఒంటరిగా వదిలి వేస్తారు.

శిష్యులు యేసును ఒంటరిగా విడిచిపెట్టిన తరువాత ఆయనతో ఇంకా ఎవరు ఉండబోతున్నారు?

తండ్రి ఇంకా యేసుతో ఉండబోతున్నాడు.

John 16:33

లోకములో శిష్యులకు కష్టాలు వచ్చినా వారు ప్రోత్సహించబడాలని యేసు ఎందుకు చెప్పాడు?

యేసు లోకమును జయించినందున వారు ప్రోత్సహించబడాలని ఆయన వారికి చెప్పాడు.

John 17

John 17:2

తండ్రి ప్రభువైన యేసుకు సమస్త శరీరులపై అధికారం ఎందుకు అనుగ్రహించాడు?

తండ్రి తనకు అనుగ్రహించిన వారందరికీ యేసు నిత్యజీవాన్ని ప్రసాదించేలా తండ్రి ఇలా చేసాడు.

John 17:3

నిత్య జీవితం అంటే ఏమిటి?

అద్వితీయ సత్యదేవుడైన తండ్రిని, ఆయన పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.

John 17:4

యేసు భూమి మీద దేవుణ్ణి ఏవిధంగా మహిమపరిచాడు?

తండ్రి తనకు అప్పగించిన పనిని భూమి మీద సంపూర్తి చేయడం ద్వారా ఆయన దీనిని చేసాడు.

John 17:5

యేసుకు ఎలాంటి మహిమ కావాలి?

లోకము సృష్టించబడక ముందు తండ్రి వద్ద ఆయన కలిగి ఉన్న మహిమను ఆయన కోరుకుంటున్నాడు.

John 17:6-7

యేసు తండ్రి యొక్క నామమును ఎవరికి బయలుపరిచాడు?

లోకము నుండి యేసుకు తండ్రి ఇచ్చిన మనుష్యులకు యేసు తండ్రి యొక్క నామమును బయలుపరిచాడు.

John 17:8

యేసుకు తండ్రి ఇచ్చిన మనుష్యులు యేసు యొక్క మాటలకు ఏవిధంగా స్పందించారు?

వారు యేసు యొక్క మాటలను స్వీకరించారు మరియు నిజముగా యేసు తండ్రి నుండి వచ్చాడని మరియు తండ్రి యేసును పంపాడని వారు విశ్వసించారు.

John 17:9-10

తాను ఎవరి కోసం ప్రార్థించడం లేదని యేసు చెప్పాడు?

తాను లోకము కోసం ప్రార్థించడం లేదని యేసు చెప్పాడు.

John 17:11

క్లుప్తంగా, తండ్రి యేసుకు ఇచ్చిన వారి కోసం యేసు తండ్రిని ఏమి చేయమని అడుగుతున్నాడు?

తండ్రి మరియు కుమారుడు ఏకమై ఉన్నలాగున వారు కూడా ఏకమై ఉండులాగున వారిని తండ్రి నామములో కాపాడుమని యేసు తండ్రిని అడుగుతున్నాడు.

John 17:12-14

యేసు లోకములో ఉండగా, తండ్రి తనకు ఇచ్చిన వారి కోసం యేసు ఏమి చేసాడు?

యేసు వారిని కాపాడాడు,తద్వారా ఎవరునూ నశించలేదు..

John 17:15-18

క్లుప్తంగా, తండ్రి యేసుకు ఇచ్చిన వారి కోసం యేసు తండ్రిని ఏమి చేయమని అడుగుతున్నాడు?

దుష్టుని నుండి వారిని కాపాడమని యేసు తండ్రిని అడుగుతున్నాడు.

John 17:19

యేసు తనను తాను ఎందుకు ప్రతిష్ట పరుచుకొంటున్నాడు?

యేసు తనను తాను ప్రతిష్ఠ చేసుకున్నాడు, తద్వారా తండ్రి తనకు ఇచ్చిన వారు కూడా సత్యమందు ప్రతిష్ఠ చేయబడతారు.

John 17:20

యేసు ఇంకా ఎవరి కోసం ప్రార్థిస్తాడు?

ఆ సమయములో తనను అనుసరించిన వారి మాట ద్వారా తనను విశ్వసించే మనుష్యుల కోసం యేసు ప్రార్థించాడు.

John 17:21-22

తండ్రి యేసుకు ఇచ్చిన వారి కోసం యేసు తండ్రిని ఏమి చేయమని అడుగుతున్నాడు?

దేవుడు యేసును పంపాడని లోకము విశ్వసించులాగున వారు యేసు మరియు తండ్రి ఇద్దరిలో ఏకమై ఉండేందుకు, వారు ఏకమై ఉండులాగున వారిని తండ్రి యొక్క నామములో కాపాడమని యేసు తండ్రిని అడుగుతాడు.

John 17:23

తండ్రి యేసుకు ఇచ్చిన వారిని ఏవిధంగా ప్రేమిస్తాడు?

తండ్రి యేసును ప్రేమించిన లాగున వారిని కూడా ప్రేమిస్తాడు.

John 17:24-25

తండ్రి యేసుకు ఇచ్చిన వారి కోసం యేసు తండ్రిని ఏమి చేయమని అడుగుతాడు?

తన మహిమను చూడడానికి తాను ఉన్న చోట తన అనుచరులు తనతో ఉండాలని యేసు తండ్రిని కోరాడు.

John 17:26

తండ్రి తనకు ఇచ్చిన వారికి యేసు తండ్రి యొక్క నామమును ఎందుకు తెలియపరిచాడు మరియు తెలియ పరుస్తాడా?

తండ్రి యేసును ప్రేమించిన ప్రేమ వారిలో ఉండులాగున మరియు యేసు వారిలో ఉండులాగున యేసు చేసాడు మరియు దానిని తెలియజేస్తాడు.

John 18

John 18:1

యేసు ఈ మాటలు చెప్పిన తరువాత, ఎక్కడికి వెళ్ళాడు?

ఆయన తన శిష్యులతో కలిసి కెద్రోను వాగు మీదుగా ఒక తోటకు వెళ్ళి, మరియు ఆయన అందులో ప్రవేశించాడు.

John 18:2

తోట గురించి యూదాకు ఏవిధంగా తెలిసింది?

అతనికి దాని గురించి తెలుసు ఎందుకంటే యేసు తన శిష్యులతో కలిసి తరచూ అక్కడకు వెళ్తూ ఉండేవాడు.

John 18:3

దీపములు, దివిటీలు మరియు ఆయుధములతో తోటలోనికి ఇంకెవరు వచ్చారు?

ప్రధాన యాజకులు మరియు పరిసయ్యుల నుండి సైనికులు మరియు అధికారుల బృందానికి నాయకత్వం వహించిన యూదా కూడా తోటలోనికి వచ్చాడు.

John 18:4-5

తోటలో ఉన్న ఈ గుంపును యేసు ఏమి అడిగాడు?

యేసు వారిని అడిగాడు, “ఎవరి కోసం మీరు వెదకుచున్నారు?”

John 18:6-7

నజరేయుడైన యేసు కోసం వెదకుచున్నామని మనుష్యుల సమూహం చెప్పినప్పుడు మరియు యేసు "నేను" అని ప్రతిస్పందించినప్పుడు ఏమి జరిగింది?

సైనికులు మరియు వారితో ఉన్న ఇతరులు వెనుకకు వెళ్ళి మరియు నేల మీద పడిపోయారు.

John 18:8

“నేనే ఆయననని మీతో చెప్పాను; కాబట్టి మీరు నా కోసం వెతుకుచున్నయెడల, ఈ ఇతరులను వెళ్ళనివ్వండి" అని యేసు ఎందుకు చెప్పాడు?

యేసు ఇది చెప్పాడు తద్వారా ఆయన చెప్పిన వాక్యము నెరవేరబడు లాగున:“నీవు నాకు అనుగ్రహించిన వారిలో, నేను ఒకనినైనను పోగొట్టుకోలేదు.”

John 18:9

“నేనే ఆయననని మీతో చెప్పాను; కాబట్టి మీరు నా కోసం వెతుకుచున్నయెడల, ఈ ఇతరులను వెళ్ళనివ్వండి" అని యేసు ఎందుకు చెప్పాడు?

యేసు ఇది చెప్పాడు తద్వారా ఆయన చెప్పిన వాక్యము నెరవేరబడు లాగున:“నీవు నాకు అనుగ్రహించిన వారిలో, నేను ఒకనినైనను పోగొట్టుకోలేదు.”

John 18:10

పేతురు ప్రధాన యాజకుని సేవకుడైన మల్కు చెవి తెగ నరికిన తరువాత యేసు పేతురుతో ఏమి చెప్పాడు?

యేసు పేతురుకు చెప్పాడు, “నీ కత్తిని దాని ఒరలో ఉంచుము. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నె, నేను దానిని త్రాగకూడదా?”

John 18:11-12

పేతురు ప్రధాన యాజకుని సేవకుడైన మల్కు చెవి తెగ నరికిన తరువాత యేసు పేతురుతో ఏమి చెప్పాడు?

యేసు పేతురుకు చెప్పాడు, “నీ కత్తిని దాని ఒరలో ఉంచుము. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నె, నేను దానిని త్రాగకూడదా?”

John 18:13-15

సైనికుల గుంపు, వారి సహస్రాధిపతియు మరియు యూదుల అధికారులు యేసును పట్టుకున్న తరువాత, వారు ఆయనను ఎక్కడకు తీసుకువెళ్ళారు?

వారు మొదట యేసును అన్న యొద్దకు తీసుకువెళ్ళారు.

అన్న ఎవరు?

ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కయపకు అన్న మామ.

John 18:16

పేతురు ప్రధాన యాజకుని ఆవరణలోకి ఏవిధంగా ప్రవేశించాడు?

ప్రధాన యాజకుడికి తెలిసిన మరో శిష్యుడు బయటికి వెళ్ళి ద్వారమును కాపలాకాస్తున్న స్త్రీ సేవకురాలితో మాట్లాడి, అతడు పేతురును లోనికి తీసుకొచ్చాడు.

John 18:17-18

పేతురు యేసు యొక్క ఒక శిష్యుడా అని ఎవరు అడిగారు?

ప్రాంగణం ద్వారముకు కాపలకాస్తున్న స్త్రీ, బొగ్గు మంటల చుట్టూ నిలబడి ఉన్న మనుష్యులు మరియు పేతురు చెవి తెగ నరికిన మనుష్యునికి బంధువు అయిన ప్రధాన యాజకుని సేవకులలో ఒకరు, అందరూ ‘నీవు యేసుతో ఉన్నవాడవు లేదా యేసు యొక్క ఒక శిష్యుడవా’ అని పేతురును అడిగారు

John 18:19

ప్రధాన యాజకుడు యేసును తన శిష్యుల గురించి మరియు ఆయన బోధ గురించి అడిగినప్పుడు యేసు క్లుప్తంగా ఏవిధంగా సమాధానం చెప్పాడు?

యేసు లోకమునకు ప్రజలలో బహిరంగముగా మాట్లాడాడని చెప్పాడు. ప్రధాన యాజకునితో తాను చెప్పినది ఏమిటో విన్న వారిని అడగమని చెప్పాడు.

John 18:20

ప్రధాన యాజకుడు యేసును తన శిష్యుల గురించి మరియు ఆయన బోధ గురించి అడిగినప్పుడు యేసు క్లుప్తంగా ఏవిధంగా సమాధానం చెప్పాడు?

యేసు లోకమునకు ప్రజలలో బహిరంగముగా మాట్లాడాడని చెప్పాడు. ప్రధాన యాజకునితో తాను చెప్పినది ఏమిటో విన్న వారిని అడగమని చెప్పాడు.

John 18:21-23

ప్రధాన యాజకుడు యేసును తన శిష్యుల గురించి మరియు ఆయన బోధ గురించి అడిగినప్పుడు యేసు క్లుప్తంగా ఏవిధంగా సమాధానం చెప్పాడు?

యేసు లోకమునకు ప్రజలలో బహిరంగముగా మాట్లాడాడని చెప్పాడు. ప్రధాన యాజకునితో తాను చెప్పినది ఏమిటో విన్న వారిని అడగమని చెప్పాడు.

John 18:24

అన్న యేసును ప్రశ్నించిన తరువాత అతడు యేసును ఎక్కడికి పంపాడు?

అన్న యేసును ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపాడు.

John 18:25

పేతురు యేసు యొక్క శిష్యుడా అని అతనిని ఎవరు అడిగారు?

ప్రాంగణం ద్వారముకు కాపలకాస్తున్న స్త్రీ, బొగ్గు మంటల చుట్టూ నిలబడి ఉన్న మనుష్యులు మరియు పేతురు చెవి తెగ నరికిన మనుష్యునికి బంధువు అయిన ప్రధాన యాజకుని సేవకులలో ఒకరు, అందరూ ‘నీవు యేసుతో ఉన్నవాడవు లేదా యేసు యొక్క ఒక శిష్యుడవా’ అని పేతురును అడిగారు.

John 18:26

పేతురు యేసు యొక్క శిష్యుడా అని అతనిని ఎవరు అడిగారు?

ప్రాంగణం ద్వారముకు కాపలకాస్తున్న స్త్రీ, బొగ్గు మంటల చుట్టూ నిలబడి ఉన్న మనుష్యులు మరియు పేతురు చెవి తెగ నరికిన మనుష్యునికి బంధువు అయిన ప్రధాన యాజకుని సేవకులలో ఒకరు, అందరూ ‘నీవు యేసుతో ఉన్నవాడవు లేదా యేసు యొక్క ఒక శిష్యుడవా’ అని పేతురును అడిగారు.

John 18:27

పేతురు మూడవసారి క్రీస్తుతో సంబంధము కలిగియుండుటను నిరాకరించిన వెంటనే ఏమి జరిగింది?

మూడవసారి పేతురు క్రీస్తుతో సంబంధము లేదని నిరాకరించిన తరువాత వెంటనే, కోడి కూసింది.

John 18:28

యేసును అధికారమందిరములోనికి తీసుకువెళ్ళిన వారు దానిలో ఎందుకు ప్రవేశించలేదు?

వారు అధికారమందిరములోనికి ప్రవేశించలేదు తద్వారా వారు మైలపడకుండ ఉండుటకు మరియు తద్వారా వారు పస్కాను తినవచ్చును.

John 18:29

యేసును నిందించేవారు పిలాతుకు ఏవిధంగా జవాబిచ్చారు అతడు అడిగినప్పుడు, “ఈ మనుష్యుని మీద వ్యతిరేకముగా మీరు ఏమి నేరము మోపుచున్నారు?”

వారు జవాబిచ్చారు మరియు అతనికి చెప్పారు, “ఈ మనుష్యుడు దుర్మార్గుడు కాని యెడల, మేము అతనిని నీకు అప్పగించేవాళ్ళం కాదు”

John 18:30

యేసును నిందించేవారు పిలాతుకు ఏవిధంగా జవాబిచ్చారు అతడు అడిగినప్పుడు, “ఈ మనుష్యుని మీద వ్యతిరేకముగా మీరు ఏమి నేరము మోపుచున్నారు?”

వారు జవాబిచ్చారు మరియు అతనికి చెప్పారు, “ఈ మనుష్యుడు దుర్మార్గుడు కాని యెడల, మేము అతనిని నీకు అప్పగించేవాళ్ళం కాదు”

John 18:31-32

వారే యేసును శిక్షించుటకు బదులు యూదులు యేసును పిలాతు వద్దకు ఎందుకు తీసుకువెళ్ళారు?

యూదులు యేసును చంపాలనుకున్నారు, అయితే రోమా అధికారుల (పిలాతు) అనుమతి లేకుండా ఎవరినీ చంపడం వారికి చట్టబద్ధం కాదు.

John 18:33

పిలాతు యేసును ఏమి అడిగాడు?

పిలాతు యేసును అడిగాడు,“నీవు యూదుల రాజువా?”

John 18:34

పిలాతు యేసును ఏమి అడిగాడు?

పిలాతు యేసును అడిగాడు,“నీవు యూదుల రాజువా?”

John 18:35

పిలాతు యేసును ఏమి అడిగాడు?

పిలాతు యేసును అడిగాడు,“నీవు యూదుల రాజువా?”

John 18:36

యేసు యొక్క రాజ్యం గురించి యేసు పిలాతుతో ఏమి చెప్పాడు?

యేసు పిలాతుతో తన రాజ్యం ఈ లోకములో భాగం కాదని మరియు ఇక్కడ నుండి రాదని చెప్పాడు.

John 18:37

యేసు ఏ ఉద్దేశ్యంతో జన్మించాడు?

యేసు ఒక రాజుగా ఉండడానికి మరియు సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించాడు.

John 18:38

ఆయనతో మాట్లాడిన తరువాత యేసును గురించి పిలాతు యొక్క తీర్పు ఏమిటి?

పిలాతు యూదులతో చెప్పాడు, “ఈ మనుష్యునిలో నాకు ఎలాంటి దోషము కనిపించలేదు”

John 18:39

యేసును విడుదల చేయుటకు పిలాతు ప్రతిపాదించినప్పుడు, యూదులు పిలాతుకు ఏమని కేకలు వేసారు?

యూదులు మరల కేకలు వేసారు మరియు చెప్పారు, “ఈ మనుష్యుడు కాదు, అయితే బరబ్బ.”

John 18:40

యేసును విడుదల చేయుటకు పిలాతు ప్రతిపాదించినప్పుడు, యూదులు పిలాతుకు ఏమని కేకలు వేసారు?

యూదులు మరల కేకలు వేసారు మరియు చెప్పారు, “ఈ మనుష్యుడు కాదు, బరబ్బ”

John 19

John 19:2

పిలాతు యేసును కొరడాతో కొట్టిన తరువాత సైనికులు యేసును ఏమి చేసారు?

సైనికులు ఒక కిరీటం చేయడానికి ముండ్లను కలిపి మెలివేసి, యేసు యొక్క తల మీద ఉంచి, ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించారు. వారు ఆయన యొద్దకు వచ్చి మరియు చెప్పారు, “యూదుల రాజా, శుభము!” మరియు వారు ఆయనను తమ అరచేతులతో కొట్టారు.

John 19:3

పిలాతు యేసును కొరడాతో కొట్టిన తరువాత సైనికులు యేసును ఏమి చేసారు?

సైనికులు ఒక కిరీటం చేయడానికి ముండ్లను కలిపి మెలివేసి, యేసు యొక్క తల మీద ఉంచి, ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించారు. వారు ఆయన యొద్దకు వచ్చి మరియు చెప్పారు, “యూదుల రాజా, శుభము!” మరియు వారు ఆయనను తమ అరచేతులతో కొట్టారు.

John 19:4

పిలాతు యేసును మరల ప్రజల దగ్గరకు ఎందుకు తీసుకొనివచ్చాడు?

పిలాతు యేసును ప్రజల దగ్గరికి తీసుకువచ్చాడు, తద్వారా పిలాతు యేసులో ఎలాంటి నేరాన్ని కనుగొనలేదు అని వారు తెలుసుకుంటారు.

John 19:5

పిలాతు ఆయనను తిరిగి ప్రజల దగ్గరికి తీసుకువచ్చినప్పుడు యేసు ఏమి ధరించాడు?

యేసు ముండ్ల కిరీటం మరియు ఊదారంగు వస్త్రం ధరించి ఉన్నాడు.

John 19:6

ప్రధాన యాజకులు మరియు అధికారులు వారు యేసును చూసినప్పుడు ఏమి చెప్పారు?

వారు కేకలు వేసారు మరియు చెప్పారు, “అతనిని సిలువ వేయండి, అతనిని సిలువ వేయండి!”

John 19:7

పిలాతును మరింత భయపెట్టడానికి యూదులు ఏమి చెప్పారు?

యూదులు పిలాతుతో చెప్పారు, “మాకు ఒక చట్టం ఉంది, మరియు ఆ చట్టం ప్రకారం అతడు చనిపోవాలి ఎందుకంటే అతడు తనను తాను దేవుని కుమారుడిగా చేసుకున్నాడు.”

John 19:8

పిలాతును మరింత భయపెట్టడానికి యూదులు ఏమి చెప్పారు?

యూదులు పిలాతుతో చెప్పారు, “మాకు ఒక చట్టం ఉంది, మరియు ఆ చట్టం ప్రకారం అతడు చనిపోవాలి ఎందుకంటే అతడు తనను తాను దేవుని కుమారుడిగా చేసుకున్నాడు.”

John 19:9-10

పిలాతు యేసును, “ఎక్కడ నుండి వచ్చావు?” అని అడిగినప్పుడు యేసు ఏమి చెప్పాడు.

యేసు పిలాతుకు జవాబు చెప్పలేదు.

John 19:11

యేసు మీద పిలాతుకు అధికారం ఎవరు ఇచ్చారని యేసు చెప్పాడు?

యేసు చెప్పాడు, “పైనుండి నీకు ఇవ్వబడితే తప్ప, నాకు వ్యతిరేకముగా నీకు అధికారం ఉండదు.”

John 19:12-14

పిలాతు యేసును విడుదల చేయాలనుకున్నప్పటికీ, ఆయనను అడ్డుకున్న యూదులు ఏమి చెప్పారు?

యూదులు చెప్పుచు కేకలు వేసారు, “నీవు ఈ మనుష్యుని విడుదల చేస్తే, నీవు కైసారునకు స్నేహితుడు కావు. తనను తాను రాజుగా చేసుకునే ప్రతి ఒక్కడు కైసరునకు వ్యతిరేకముగా మాట్లాడువాడు.

John 19:15

పిలాతు యేసును సిలువ వేయడానికి వారికి అప్పగించే ముందు ప్రధాన యాజకులు చివరిగా చెప్పిన మాట ఏమిటి?

ప్రధాన యాజకులు చెప్పారు, “కైసరు తప్ప మాకు రాజు లేడు.”

John 19:16

పిలాతు యేసును సిలువ వేయడానికి వారికి అప్పగించే ముందు ప్రధాన యాజకులు చివరిగా చెప్పిన మాట ఏమిటి?

ప్రధాన యాజకులు చెప్పారు, “కైసరు తప్ప మాకు రాజు లేడు.”

John 19:17

యేసును ఎక్కడ సిలువ వేసారు?

వారు యేసును గొల్గొతా వద్ద సిలువ వేసారు, దాని అర్థం"కపాల స్థలము"

John 19:18

యేసును ఎక్కడ సిలువ వేసారు?

వారు యేసును గొల్గొతా వద్ద సిలువ వేసారు, దాని అర్థం"కపాల స్థలము"

ఆ రోజు యేసు ఒక్కడే అక్కడ సిలువ వేయబడినాడా?

లేదు. మరో ఇద్దరు మనుష్యులు, యేసుకు ఇరువైపులా ఒకరు, ఆయనతో పాటు సిలువ వేయబడినారు.

John 19:19

యేసు సిలువ మీద ఉంచిన గుర్తు మీద పిలాతు ఏమి వ్రాసాడు?

ఆ గుర్తు మీద అతడు వ్రాసాడు, “నజరేయుడగు యేసు, యూదుల యొక్క రాజు”

John 19:20-22

యేసు యొక్క సిలువ మీద గుర్తు ఏ భాషలలో వ్రాయబడింది?

ఆ గుర్తు హెబ్రీ, లాటిన్ మరియు గ్రీకు భాషలలో వ్రాయబడింది.

John 19:23

యేసు యొక్క వస్త్రాలతో సైనికులు ఏమి చేసారు?

సైనికులు యేసు వస్త్రాలను నాలుగు భాగాలుగా విభజించారు, ప్రతి సైనికుడికి ఒక భాగం. అయితే అతుకులు లేని యేసు యొక్క చొక్కా ఎవరికి లభిస్తుందో చూడడానికి వారు చీట్లు వేసారు.

యేసు యొక్క వస్త్రాలతో సైనికులు వారు చేసినది ఎందుకు చేసారు?

“నా వస్త్రాలను తమలో తాము పంచుకున్నారు” అనే లేఖనం నెరవేరు లాగున ఇది జరిగినది.

John 19:24

యేసు యొక్క వస్త్రాలతో సైనికులు వారు చేసినది ఎందుకు చేసారు?

“నా వస్త్రాలను తమలో తాము పంచుకున్నారు” అనే లేఖనం నెరవేరు లాగున ఇది జరిగింది.

యేసు వస్త్రాలతో సైనికులు ఏమి చేసారు?

సైనికులు యేసు వస్త్రాలను నాలుగు భాగాలుగా విభజించారు, ప్రతి సైనికుడికి ఒక భాగం. అయితే అతుకులు లేని యేసు చొక్కా ఎవరికి లభిస్తుందో చూడడానికి వారు చీట్లు వేసారు.

John 19:25

యేసు యొక్క సిలువ దగ్గర ఎవరు నిలబడి ఉన్నారు?

యేసు యొక్క తల్లి, ఆయన తల్లి యొక్క సహోదరి, క్లోపా యొక్క భార్య మరియ, మగ్దలేనే మరియ, యేసు ప్రేమించిన శిష్యుడు యేసు సిలువ దగ్గర నిలబడి ఉన్నారు.

John 19:26

యేసు యొక్క సిలువ దగ్గర ఎవరు నిలబడి ఉన్నారు?

యేసు యొక్క తల్లి, ఆయన తల్లి యొక్క సహోదరి, క్లోపా యొక్క భార్య మరియ, మగ్దలేనే మరియ, యేసు ప్రేమించిన శిష్యుడు యేసు సిలువ దగ్గర నిలబడి ఉన్నారు.

యేసు తన తల్లిని, తన దగ్గరే నిలబడి ప్రేమించిన శిష్యుడిని చూసి తన తల్లికి ఏమి చెప్పాడు?

యేసు ఆమెతో చెప్పాడు, “అమ్మా, చూడండి ఇదిగో నీ కుమారుడు!”

John 19:27

యేసు ప్రేమించిన శిష్యుడు, “చూడండి, ఇదిగో నీ తల్లి!” అని యేసు చెప్పిన తరువాత అతడు ఏమి చేసాడు?

ఆ గంట నుండి యేసు ప్రేమించిన శిష్యుడు యేసు యొక్క తల్లిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు.

John 19:28

“నేను దప్పిగొనుచున్నాను,” యేసు ఎందుకు చెప్పాడు.

లేఖనాలను నిజం చేయడానికి యేసు ఇది చెప్పాడు.

John 19:29

యేసు తన నోటికి పైకి పట్టుకున్న స్పంజీ నుండి చిరక తీసుకున్న తరువాత ఏమి చేసాడు?

చిరక తీసుకున్న తరువాత, యేసు చెప్పాడు, “సమాప్తమైనది.” అప్పుడు ఆయన తలను వంచాడు మరియు ఆత్మను విడిచిపెట్టాడు.

John 19:30

యేసు తన నోటికి పైకి పట్టుకున్న స్పంజీ నుండి చిరక తీసుకున్న తరువాత ఏమి చేసాడు?

చిరక తీసుకున్న తరువాత, యేసు చెప్పాడు, “సమాప్తమైనది.” అప్పుడు ఆయన తలను వంచి ఆత్మను విడిచిపెట్టాడు.

John 19:31-32

పిలాతు సిలువవేయబడిన మనుష్యుల కాళ్ళు విరగ్గొట్టాలని యూదులు ఎందుకు కోరుకున్నారు?

ఇది సిద్ధపరచుదినము, మరియు విశ్రాంతిదినము సమయంలో మృతదేహాలు సిలువపై ఉండకూడదని (ఎందుకనగా ఆ విశ్రాంతిదినము ఒక ముఖ్యమైన దినము) యూదులు పిలాతును సిలువవేయబడిన మనుష్యుల కాళ్ళు విరగ్గొట్టి, వారు త్వరగా చనిపోతారని మరియు వారి మృతదేహాలను దించివేయబడవచ్చును.

John 19:33

సైనికులు యేసు కాళ్ళు ఎందుకు విరగ్గొట్టలేదు?

వారు యేసు యొక్క కాళ్ళు విరగ్గొట్టలేదు, ఎందుకంటే ఆయన అప్పటికే చనిపోయాడని వారు చూసారు.

John 19:34

యేసు అప్పటికే చనిపోయాడని చూసిన సైనికులు ఆయనను ఏమి చేసారు?

సైనికులలో ఒకడు ఈటెతో యేసు యొక్క ప్రక్కను పొడిచాడు, తద్వారా రక్తం మరియు నీరు బయటకు వచ్చాయి.

John 19:35

యేసు యొక్క సిలువవేతకు సంబంధించిన ఈ విషయాలన్నీ చూసినవాడు వాటి గురించి ఎందుకు సాక్ష్యమిచ్చాడు?

మీరు కూడా నమ్ములాగున ఆ మనుష్యుడు ఈ సంఘటనలకు సాక్ష్యమిచ్చాడు.

John 19:36

యేసు కాళ్ళు ఎందుకు విరగలేదు మరియు యేసును ఈటెతో ఎందుకు పొడిచారు?

“ఆయన ఒక్క ఎముక కూడా విరగదు” అనే లేఖనం నెరవేరేలా ఈ విషయాలు జరిగాయి. మరియు మరల, "వారు ఎవరిని పొడిచారు వారు చూస్తారు."

John 19:37

యేసు కాళ్ళు ఎందుకు విరగలేదు మరియు యేసును ఈటెతో ఎందుకు పొడిచారు?

“ఆయన ఒక్క ఎముక కూడా విరగదు” అనే లేఖనం నెరవేరేలా ఈ విషయాలు జరిగాయి. మరియు మరల, "వారు ఎవరిని పొడిచారు వారు చూస్తారు."

John 19:38

యేసు యొక్క దేహమును తీసుకొనిపోవుటకు ఎవరు వచ్చి మరియు అడిగారు?

అరిమతయియకు చెందిన యోసేపు యేసు యొక్క దేహమును తీసుకొనిపోవుటకు పిలాతును అడిగాడు.

John 19:39

యేసు యొక్క దేహమును తీసుకొనిపోవుటకు అరిమతయియకు చెందిన యోసేపుతో పాటు ఎవరు వచ్చారు?

నీకొదేము అరిమతయియకు చెందిన యోసేపుతో వచ్చాడు.

John 19:40

అరిమతయియకు చెందిన యోసేపు మరియు నీకొదేము యేసు శరీరాన్ని ఏమి చేసారు?

వారు యేసు యొక్క దేహమును సుగంధ ద్రవ్యాలతో నారబట్టలతో చుట్టారు. అప్పుడు వారు యేసు యొక్క మృతదేహమును తోటలోని కొత్త సమాధిలో ఉంచారు.

John 19:41-42

అరిమతయియకు చెందిన యోసేపు మరియు నీకొదేము యేసు శరీరాన్ని ఏమి చేసారు?

వారు యేసు యొక్క దేహమును సుగంధ ద్రవ్యాలతో నారబట్టలతో చుట్టారు. అప్పుడు వారు యేసు యొక్క మృతదేహమును తోటలోని కొత్త సమాధిలో ఉంచారు.

John 20

John 20:1

మగ్దలేనే మరియ సమాధి వద్దకు ఎప్పుడు వచ్చింది?

ఆమె వారములో మొదటి దినమున చాలా త్వరగా సమాధి వద్దకు వచ్చింది.

మరియ మగ్దలేనే సమాధి వద్దకు వచ్చినప్పుడు ఏమి చూసింది?

సమాధి నుండి రాయి దొర్లింపబడుటను ఆమె చూసింది.

John 20:2

మగ్దలేనే మరియ ఇద్దరు శిష్యులతో ఏమి చెప్పింది?

ఆమె వారితో చెప్పింది, “వారు ప్రభువును సమాధిలో నుండి తీసికొనిపోయారు, మరియు వారు ఆయనను ఎక్కడ ఉంచారో మాకు తెలియదు.”

John 20:3

మగ్దలేనే మరియ చెప్పినది విన్న తరువాత సీమోను పేతురు మరియు మరియొక శిష్యుడు ఏమి చేసారు?

వారు ఇద్దరూ సమాధి దగ్గరకు వెళ్ళారు.

John 20:4-5

మగ్దలేనే మరియ చెప్పినది విన్న తరువాత సీమోను పేతురు మరియు మరియొక శిష్యుడు ఏమి చేసారు?

ఇద్దరూ సమాధి దగ్గరకు వెళ్లారు.

John 20:6

సీమోను పేతురు సమాధిలో ఏమి చూసాడు?

పేతురు అక్కడ పడివున్న నారబట్టలను చూసాడు. ఆయన తల మీద ఉన్న గుడ్డ నారబట్టలతో ఉంచబడి లేదు అయితే దాని స్థానంలో అదే మడతపెట్టబడి ఉంది.

John 20:7

సీమోను పేతురు సమాధిలో ఏమి చూసాడు?

పేతురు అక్కడ పడివున్న నారబట్టలను చూసాడు. ఆయన తల మీద ఉన్న గుడ్డ నారబట్టలతో ఉంచబడి లేదు అయితే దాని స్థానంలో అదే మడతపెట్టబడి ఉంది.

John 20:8-11

సమాధిలో చూసిన దానికి మరియొక శిష్యుడి స్పందన ఏమిటి?

అతడు చూసాడు మరియు విశ్వసించాడు.

John 20:12

మరియ వంగి సమాధిలోకి చూసినప్పుడు ఏమి చూసింది?

ఆమె ఇద్దరు దేవదూతలు తెలుపులో కూర్చోవడం చూసింది, ఒకరు తల వద్ద మరియు మరొకరు పాదాల వద్ద, యేసు దేహము ఉంచబడిన చోటను ఆమె చూసింది.

John 20:13

మరియకు దేవదూతలు ఏమి చెప్పారు?

వారు ఆమెను అడిగారు, “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?”

John 20:14

మరియ చుట్టూ తిరిగినప్పుడు, ఆమె ఏమి చూసింది?

ఆమె అక్కడ నిలబడి ఉన్న యేసును చూసింది, అయితే ఆయన యేసు అని ఆమెకు తెలియదు.

John 20:15

యేసు ఎవరని మరియ భావించింది?

ఆయన తోటమాలి అనుకుంది.

John 20:16

మరియ యేసును ఎప్పుడు గుర్తించింది?

“మరియ” అని తన పేరు చెప్పినప్పుడు ఆమె యేసును గుర్తించింది.

John 20:17

తనను పట్టుకోవద్దని యేసు మరియకు ఎందుకు చెప్పాడు?

ఆయన ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కాబట్టి తనను పట్టుకోవద్దని యేసు ఆమెకు చెప్పాడు.

యేసు మరియ తన సహోదరులతో ఏమి చెప్పమని చెప్పాడు?

తన తండ్రి మరియు వారి తండ్రి, మరియు తన దేవుడు మరియు వారి దేవుని వద్దకు ఎక్కిపోవుచున్నానని తన సహోదరులతో చెప్పమని యేసు ఆమెకు చెప్పాడు.

John 20:18

సమాధి నుండి రాయి దొర్లడం చూసిన మగ్దలేనే మరియ ఏమి చేసింది?

ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇతర శిష్యులకు యేసు చెప్పిన సందేశాన్ని చెప్పింది.

John 20:19

వారం మొదటి రోజు సాయంత్రం శిష్యులు ఉన్న చోట ఏం జరిగింది?

యేసు వచ్చి మరియు వారి మధ్యలో నిలబడ్డాడు.

John 20:20

యేసు శిష్యులకు ఏమి చూపించాడు?

ఆయన తన చేతులను మరియు తన ప్రక్కను వారికి చూపించాడు.

John 20:21

యేసు శిష్యులకు తాను ఏమి చేస్తానని చెప్పాడు?

ఆయన తండ్రి తనను పంపిన లాగున తాను శిష్యులను పంపుచున్నానని యేసు చెప్పాడు.

John 20:22

యేసు తన శిష్యులపై ఊదిన తరువాత వారితో ఏమి చెప్పాడు?

ఆయన వారితో చెప్పాడు, “పరిశుద్ధాత్మను పొందండి. మీరు ఎవరి పాపాలను క్షమించారో, వారు వారి కోసం క్షమించబడ్డారు; మీరు ఎవరి పాపాలను వెనక్కి తీసుకుంటారో, వారు తిరిగి ఉంచబడతాయి."

John 20:23

యేసు తన శిష్యులపై ఊదిన తరువాత వారితో ఏమి చెప్పాడు?

ఆయన వారితో చెప్పాడు, “పరిశుద్ధాత్మను పొందండి. మీరు ఎవరి పాపాలను క్షమించారో, వారు వారి కోసం క్షమించబడ్డారు; మీరు ఎవరి పాపాలను వెనక్కి తీసుకుంటారో, వారు తిరిగి ఉంచబడతాయి."

John 20:24

వారు యేసును చూసినప్పుడు ఇతర శిష్యులతో కలిసి ఉండని శిష్యుడు ఎవరు?

పన్నెండు మందిలో ఒకరైన దిదుమ అని పిలువబడే తోమా, యేసు వచ్చినప్పుడు ఇతర శిష్యులతో లేడు.

John 20:25

యేసు సజీవంగా ఉన్నాడని నమ్మడానికి తనకు ఏమి అవసరమో తోమా చెప్పాడు?

తాను నమ్మే ముందు యేసు చేతులలోని మేకుల గురుతును చూసి, తన వ్రేళ్ళను మేకు గురుతులో ఉంచి, యేసు ప్రక్క తన చేతిని ఉంచాలని తోమా చెప్పాడు.

John 20:26

తోమా యేసును ఎప్పుడు చూసాడు?

ఎనిమిది రోజుల తరువాత, తలుపులు మూసి ఉండగా, యేసు వచ్చి వారి మధ్య నిలబడి ఉన్నప్పుడు తోమా ఇతర శిష్యులతో ఉన్నాడు.

John 20:27

యేసు తోమా ఏమి చేయమని చెప్పాడు?

యేసు తోమా తన వ్రేలు చాచి మరియు యేసు యొక్క చేతులను చూడమని మరియు అతని చేయి చాచి దానిని యేసు ప్రక్క ఉంచమని చెప్పాడు. యేసు అప్పుడు తోమా విశ్వాసము లేని వాడవుగా ఉండ వద్దని, అయితే నమ్మమని చెప్పాడు.

John 20:28

తోమా యేసుతో ఏమి చెప్పాడు?

తోమా చెప్పాడు, "నా ప్రభువా మరియు నా దేవా."

John 20:29

ఎవరు ధన్యులు అని యేసు చెప్పాడు?

యేసు చెప్పాడు, “చూడకపోయినను మరియు నమ్మినవారు ధన్యులు”

John 20:30

పుస్తకంలో వ్రాయని ఇతర సూచనలను యేసు చేసాడా?

అవును, యోహాను గ్రంథములో వ్రాయబడని అనేక ఇతర సూచకక్రియలను యేసు శిష్యుల సమక్షంలో చేసాడు.

John 20:31

గ్రంథములో సూచకక్రియలు ఎందుకు వ్రాయబడ్డాయి?

యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు విశ్వసించేలా మరియు మీరు విశ్వసించినట్లుగా, మీరు ఆయన నామములో జీవం పొందేలా అవి వ్రాయబడినాయి.

John 21

John 21:1

యేసు మరల శిష్యులకు తనను తాను చూపించుకున్నప్పుడు శిష్యులు ఎక్కడ ఉన్నారు?

శిష్యులు తిబేరియా సముద్రం వద్ద ఉన్నారు, యేసు తిరిగి వారికి తనను తాను చూపించుకున్నాడు.

John 21:2

తిబెరియ సముద్రంలో ఏ శిష్యులు ఉన్నారు?

సీమోను పేతురు, తోమా, దిదుమ అని పిలువబడే, గలిలయలోని కానా నుండి నతనయేలు, జెబెదయి కుమారులు మరియు యేసు యొక్క ఇతర ఇద్దరు శిష్యులు తిబెరియ సముద్రంలో ఉన్నారు.

John 21:3-5

ఈ శిష్యులు ఏమి చేస్తున్నారు?

ఈ శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళారు అయితే రాత్రంతా ఏమీ పట్టలేదు.

John 21:6

యేసు శిష్యులతో ఏమి చేయమని చెప్పాడు?

దోనె కుడివైపున వల వేయమని శిష్యులకు యేసు చెప్పాడు, మరియు వారు కొన్ని చేపలను పట్టుకుంటారు.

శిష్యులు వల విసిరినప్పుడు ఏమి జరిగింది?

అందులో చాలా చేపలు ఉన్నందున వారు తమ వలలో లాగలేకపోయారు.

John 21:7

యేసు ప్రేమించిన శిష్యుడు "ఆయన ప్రభువు" అని చెప్పినప్పుడు సీమోను పేతురు ఏమి చేసాడు.

అతడు తన బయటి వస్త్రాన్ని చుట్టుకొని సముద్రంలోకి దుమికాడు.

John 21:8-9

మిగతా శిష్యులు ఏమి చేసారు?

ఇతర శిష్యులు దోనెలోకి వచ్చారు, చేపలతో నిండిన వలను లాగుచు.

John 21:10-13

శిష్యులు పట్టుకున్న కొన్ని చేపలను ఏమి చేయమని యేసు చెప్పాడు?

యేసు శిష్యులకు తాము పట్టిన చేపలలో కొన్నింటిని తీసుకురమ్మని చెప్పాడు.

John 21:14

యేసు తాను లేచినప్పటి నుండి శిష్యులకు ఇప్పుడు ఎన్నిసార్లు కనుపరచుకొన్నాడు?

యేసు తాను లేచిన తరువాత శిష్యులకు తనను తాను కనుపరచుకోవడం ఇది మూడోసారి.

John 21:15-16

అల్పాహారం తరువాత, యేసు సీమోను పేతురును మొదట ఏమి అడిగాడు?

వీరందరి కంటే సీమోను యేసును ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అని యేసు సీమోను పేతురుని అడిగాడు.

John 21:17

యేసు పేతురును ప్రేమిస్తున్నావా అని యేసు మూడవసారి అడిగినప్పుడు సీమోను పేతురు యేసుకు ఏవిధంగా సమాధానమిచ్చాడు?

మూడవసారి అడిగినప్పుడు, పేతురు ఇలా జవాబిచ్చాడు, “ప్రభువా, నీకు అన్నీ తెలుసు; నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు."

మూడవసారి పేతురు, “నన్ను ప్రేమిస్తున్నావా?” అనే యేసు ప్రశ్నకు ప్రతిస్పందించాడు. యేసు పేతురును ఏమి చేయమని చెప్పాడు?

మూడవసారి, యేసు అతనితో చెప్పాడు “నా గొర్రెలను మేపు”

John 21:18

సీమోను వృద్ధుడైనప్పుడు సీమోను పేతురుకు ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

సీమోను పేతురు ముసలివాడయ్యాక తన చేతులు చాచాడని, మరొకడు అతనికి బట్టలు కట్టి తను వెళ్లకూడదనుకున్న చోటికి తీసుకువెళతాడని యేసు చెప్పాడు.

John 21:19-20

పేతురు వృద్ధుడైనప్పుడు అతనికి ఏమి జరుగుతుందో యేసు పేతురుకు ఎందుకు చెప్పాడు?

పేతురు ఎలాంటి మరణం ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తాడో సూచించడానికి యేసు ఇది చెప్పాడు.

John 21:21

యేసు ప్రేమించిన శిష్యుని గురించి సీమోను పేతురు యేసును ఏమి అడిగాడు?

పేతురు యేసును అడిగాడు, “ప్రభువా, ఇతడు ఏమి చేస్తాడు?”

John 21:22-23

“ప్రభువా, ఇతడు ఏమి చేస్తాడు?” అని పేతురు అడిగిన ప్రశ్నకు యేసు ఏవిధంగా స్పందించాడు.

యేసు పేతురుతో చెప్పాడు, “నువ్వు నన్ను వెంబడించు.”

John 21:24-25

ఈ పుస్తకాన్ని ఎవరు వ్రాసారు మరియు అతడు దేనికి సాక్ష్యమిచ్చాడు?

యేసు ప్రేమించిన శిష్యుడు ఈ పుస్తకాన్ని వ్రాసాడు మరియు పుస్తకములో వివరించిన సంఘటనలు నిజమని సాక్ష్యమిస్తున్నాడు.